Home » Congress party
D Srinivas : నేను చనిపోయినపుడు నాపై కాంగ్రెస్ జెండానే ఉండాలి
కాంగ్రెస్ పార్టీ(Congress Congress Party) జాతీయ నేత రాహుల్ గాంధీ(Rahul Gandhi)ని లోక్ సభకు అనర్హులుగా(disqualification) ప్రకటించడాన్ని నిరసిస్తూ దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ ఆందోళనలు చేస్తోంది. ఇందులో భాగంగా ఆదివారం దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ సత్యాగ్రహ దీక్షలు(Congress Satyagraha Deeksha) చేపట్ట�
సీనియర్ పొలిటీషియన్ డి శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయనతోపాటు డీఎస్ తనయుడు ధర్మపురి సంజయ్, మేడ్చల్ సత్యనారాయణ కూడా పార్టీలో చేరారు. వీరికి ఏఐసీసీ తెలంగాణ ఇన్ఛార్జి మణిక్ రావు ఠాక్రే, పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, మాజీ పీసీసీ అధ
కర్ణాటక రాష్ట్రంలో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేసింది. మొత్తం 224 అసెంబ్లీ స్థానాలకు గాను 124 అసెంబ్లీ నియోజకవర్గాల్లో అభ్యర్థులు ప్రకటిస్తూ తొలి జాబితాను శనివారం ఉద
సరిహద్దుల్లో చైనా ఆగడాలపై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. యూకే పర్యటనలో ఉన్న ఆయన ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. లద్దాఖ్, అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దుల్లో చైనా సైనికులు మోహరించడం.. ఉక్రెయిన్ లో చోటుచేసుకుంటున్న పరిణామ�
కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు సోనియా గాంధీ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. దీంతో వెంటనే ఆమెను గంగారామ్ ఆస్పత్రికి తరలించారు. సోనియాకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు.
రాహుల్ గాంధీ నేతృత్వంలోని భారత్ జోడో యాత్ర విజయవంతమైందని, కష్టతరమైన ప్రయాణాన్ని రాహుల్ ఉత్సాహంగా పూర్తిచేశాడని సోనియా అన్నారు. భారత్ జోడో యాత్ర కాంగ్రెస్ పార్టీపై ప్రజలతో అనుబంధాన్ని మరింత పెంచుతుందని అన్నారు.
Congress Plenary Session: కాంగ్రెస్ పార్టీ జాతీయ మహాసభలు ఛత్తీస్గడ్లోని రాయ్పూర్లో జరుగుతున్నాయి. 24న ప్రారంభమైన ఈ మహాసభలు 26 వరకు మూడు రోజులు జరగనున్నాయి. శనివారం రెండో రోజు సభలో మల్లిఖార్జున ఖార్గే, సోనియాగాంధీ, రాహుల్ తో పాటు ఆయా రాష్ట్రాల కాంగ్రెస్ ప�
విమానాశ్రయం బయటకు వచ్చిన ప్రియాంక భారీగా తరలివచ్చిన కాంగ్రెస్ శ్రేణులకు అభివాదం చేస్తూ ర్యాలీగా కాన్వాయ్ పై బయలుదేరారు. ఈ సందర్భంగా ఆమెపై గులాబీ పూల వర్షం కురిపించారు. బుట్టల కొద్దీ పూలను ప్రియాంకపై చల్లుతూ స్వాగతం పలకడమేకాక, రహదారిపై పొ�
జమ్మూకాశ్మీర్లోని అవంతిపోరాలో జరుగుతున్న భారత్ జోడో యాత్రలో జమ్మూకాశ్మీర్ మాజీ సీఎం, పీపుల్ డెమోక్రటిక్ పార్టీ (పీడీపీ) చీఫ్ మోహబూబా ముఫ్తీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీని ఆలింగనం చేసుకొని అభినందించారు. రాహుల్ గాంధీ యాత్ర కాశ్మీ