Home » Congress party
ఎన్నికలు దగ్గరపడే కొద్దీ ఆ పార్టీలో నేతలు ఈపార్టీలోకి ఈపార్టీలోంచి ఆ పార్టీలోకి నేతలు జంప్ అవుతుంటారు. కర్ణాటక ఎన్నికల్లో కూడా జంపింగ్ లు షురు అయ్యాయి. ఈ జంపింగ్ ల్లో కాషాయదళానికి బిగ్ షాకులే తగులుతున్నాయి.
కిరణ్ కుమార్ రెడ్డిని కాంగ్రెస్ అన్ని రకాలుగా ఆదుకొని అండదండలు అందిస్తే నమ్మక ద్రోహం చేశారని గిడుగు రుద్రరాజు విమర్శించారు.
పార్టీలో అపాయింట్ మెంట్ కల్చర్ పెరిగిందని, ప్రజాస్వామ్యానికి తావులేదన్నారు. ఇందిరా గాంధీ వ్యవహారం శైలి మెరుగ్గా ఉండేదని, యూత్ కాంగ్రెస్ చీఫ్ గా తాను ఆమెను ఎంతో దగ్గర నుంచి గమనించే అవకాశం లభించిందన్నారు.
లోక్ సభ సభ్యత్వం రద్దు తర్వాత రాహుల్ గాంధీ తొలిసారి పార్లమెంట్ లో ప్రత్యక్షమయ్యారు. సీపీపీ కార్యాలయంలో లోక్ సభ, రాజ్యసభ సభ్యులతో ఆయన భేటీ అయ్యారు.
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. ఒకే దశలో ఎన్నికల పూర్తకానున్న ఈ ప్రకియకు.. మే 10వ తేదీన పోలింగ్ జరగనుండగా, మే 13న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు వెల్లడించనున్నారు. నేటి నుంచి కోడ్ అమల్లోకి రానుంది. కర్ణాట�
డి.శ్రీనివాస్ ఇటీవలే కాంగ్రెస్ లో చేరినట్లు మళ్లీ, రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే డి.శ్రీనివాస్ రాజీనామా వ్యవహారంపై ఆ పార్టీ సీనియర్లు మండిపడుతున్నారు. డి.ఎస్ కాంగ్రెస్ లో చేరడం వల్ల పార్టీకి ఎలాంటి లాభం లేదని టీప�
Revanth Reddy : అనర్హత వేటు వేయడం దుర్మార్గం
D Srinivas : నేను చనిపోయినపుడు నాపై కాంగ్రెస్ జెండానే ఉండాలి
కాంగ్రెస్ పార్టీ(Congress Congress Party) జాతీయ నేత రాహుల్ గాంధీ(Rahul Gandhi)ని లోక్ సభకు అనర్హులుగా(disqualification) ప్రకటించడాన్ని నిరసిస్తూ దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ ఆందోళనలు చేస్తోంది. ఇందులో భాగంగా ఆదివారం దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ సత్యాగ్రహ దీక్షలు(Congress Satyagraha Deeksha) చేపట్ట�
సీనియర్ పొలిటీషియన్ డి శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయనతోపాటు డీఎస్ తనయుడు ధర్మపురి సంజయ్, మేడ్చల్ సత్యనారాయణ కూడా పార్టీలో చేరారు. వీరికి ఏఐసీసీ తెలంగాణ ఇన్ఛార్జి మణిక్ రావు ఠాక్రే, పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, మాజీ పీసీసీ అధ