Home » Congress party
సీఎల్పీ నేత భట్టి విక్రమార్కను పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఇరువురు నేతలు రాష్ట్ర, ఖమ్మం జిల్లా రాజకీయాలపై చర్చించారు.
కాంగ్రెస్ పార్టీకి డిజిటల్ చెల్లింపుల సంస్థ ఫోన్పే హెచ్చరికలు చేసింది. మా అనుమతి లేకుండా మా బ్రాండ్ను ఎలా వినియోగిస్తారంటూ ప్రశ్నించింది.
నాలుగు నెలల్లో అధికారమే లక్ష్యంగా కాంగ్రెస్ ఎన్నికల కార్యాచరణ సిద్ధం చేసింది. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేఖ విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నేతలు సిద్ధమయ్యారు.
కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ ఢిల్లీలోని కరోల్బాగ్ మార్కెట్లోని బైక్ మెకానిక్లను కలుసుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు..
కోడెర్మ నుంచి అప్పటి జేవీఎం అధినేత బాబూలాల్ మరాండీ, గొడ్డ నుంచి ప్రదీప్ యాదవ్ పోటీ చేసినా ఓటమి చవిచూడాల్సి వచ్చింది. ఈ సారి ఈ రెండు స్థానాలను తనతోనే ఉంచుకోవాలని కాంగ్రెస్ భావిస్తోంది. కాగా, 2019 లోక్సభ ఎన్నికల్లో బీజేపీ 13 స్థానాల్లో పోటీ చేసి 11
ఈనెల 22న రాహుల్ గాంధీతో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావుతోపాటు కూచుకుళ్ల దామోదర రెడ్డి, పిడమర్తి రవి, పలువు నేతలు భేటీ కానున్నట్లు సమాచారం.
బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ప్రతిపక్ష పార్టీల సమావేశంకు తనను ఆహ్వానించలేదని గులాం నబీ ఆజాద్ చెప్పారు.
భారత్తో పాటు టర్కీ నుంచికూడా ట్విటర్ను నిషేదిస్తామని బెదిరింపులు వచ్చాయని ట్విటర్ సహ వ్యవస్థాపకులు, మాజీ ట్విటర్ సీఈఓ జాక్ డోర్సేకు చెప్పారు.
రాజకీయంగా ఎత్తుగడలు వేయడంలో దిట్టగా చెప్పే కేసీఆర్.. ప్రభుత్వపరంగా కూడా వేగం పెంచారు. క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ బలోపేతమయ్యేలా సీనియర్లు అడుగులు వేస్తున్నారు. బీజేపీ కూడా నాయకత్వాన్ని మార్చి కొత్త టీంతో ఎన్నికలను ఎదుర్కోవాలనే ఆలోచన చేస్త
పశ్చిమబెంగాల్ పంచాయితీ ఎన్నికల నామినేషన్ల పర్వంలో చెలరేగిన హింసాకాండపై ఆ రాష్ట్ర గవర్నర్ సీవీ ఆనంద బోస్ ఆ రాష్ట్ర ఎన్నికల కమిషనరుకు రాజీవ్ సిన్హాకు సమన్లు జారీ చేశారు....