Home » Congress party
కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ గతేడాది భారత్ జోడో యాత్ర నిర్వహించిన విషయం తెలిసిందే. గతేడాది సెప్టెంబర్ 7న కన్యాకుమారి నుంచి ఈ పాదయాత్ర ప్రారంభమైంది.
పార్టీ జెండా పట్టుకుని క్షేత్రస్థాయిలో ఏళ్ల తరబడి పని చేస్తున్న పార్టీ కార్యకర్తలకు, ముఖ్యంగా యువ నాయకులకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. రైతుల పక్షాన పోరాడుతున్న, అధికార బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా అనేక పోరాటాల్లో అగ్రగామిగా నిలిచిన
పదహారు సంవత్సరాలపాటు మంత్రిగా, ఏడుసార్లు ఎమ్మెల్యేగా సేవలందించిన కాంగ్రెస్ సీనియర్ నేత కుందూరు జానారెడ్డి రానున్న ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండనున్నట్లు తెలుస్తోంది.
కాంగ్రెస్ పార్టీ వీడుతున్నట్లు సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి మరోసారి ఖండించారు.
కాంగ్రెస్ అధికారిక ట్విటర్ ఖాతాలో పోస్టు చేసిన ఈ వీడియోకు ‘జన్నాయక్ (పీపుల్స్ హీరో) అనే క్యాప్షన్ ఇచ్చారు. వీడియోను చూసిన నెటిజన్లు రాహుల్ తీరుపట్ల ప్రశంసల వర్షం కురిపిస్తున్నాయి.
మధ్యప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు కమల్ నాథ్ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. మధ్యప్రదేశ్ రాష్ట్ర బీజేపీ సీఎం శివరాజ్ సింగ్ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు స్వాగతిస్తున్నట్లు కమల్ నాథ్ చెప్పారు....
వృద్ధులకు రూ.4 వేల పింఛన్ ప్రతి నెల ఒకటో తేదీన ఇస్తామన్నారు. రూ.500 లకే ఆడబిడ్డలకు సిలిండర్ అందిస్తామని వెల్లడించారు.
సీఎల్పీ నేత భట్టి విక్రమార్కను పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఇరువురు నేతలు రాష్ట్ర, ఖమ్మం జిల్లా రాజకీయాలపై చర్చించారు.
కాంగ్రెస్ పార్టీకి డిజిటల్ చెల్లింపుల సంస్థ ఫోన్పే హెచ్చరికలు చేసింది. మా అనుమతి లేకుండా మా బ్రాండ్ను ఎలా వినియోగిస్తారంటూ ప్రశ్నించింది.
నాలుగు నెలల్లో అధికారమే లక్ష్యంగా కాంగ్రెస్ ఎన్నికల కార్యాచరణ సిద్ధం చేసింది. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేఖ విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నేతలు సిద్ధమయ్యారు.