Home » Congress party
దేశంలోని విపక్ష పార్టీలు కలిసికట్టుగా ముందుకు వస్తే మెజార్టీ స్థానాలతో 2024లో ప్రభుత్వం ఏర్పాటు చేయొచ్చని, కానీ, ఆ సమయంలో విపక్షపార్టీలు కలిసికట్టుగా ముందుకు సాగుతాయా? అనేది చెప్పడం కష్టతరమైన అంశమేనని శశిథరూర్ అన్నారు.
కాంగ్రెస్ పార్టీ చీలిక గురించి రాజస్థాన్ ప్రజలకు తెలియనిది కాదు కానీ, పార్టీలోనే ఐక్యత లేదని వారు భావిస్తే వచ్చే ఎన్నికల్లో భారీగా నష్టం జరుగుతుందని అంటున్నారు. దీన్ని కనుక విపక్ష పార్టీలు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తే ప్రజల్లో ప్రతికూల అభి
Rahul Gandhi Bharat Jodo Yatra: దేశవ్యాప్తంగా కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర మంగళవారం హర్యానాలో కొనసాగింది. గత గురువారం సాయంత్రం పానిపట్ మీదుగా రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర హర్యానాలోకి ప్రవేశించింది. అయితే, మంగళవారం అంబాలా
కాంగ్రెస్ లో పాదయాత్రల కుమ్ములాట మొదలైంది. పాదయాత్రలోనూ ఆ పార్టీ నేతలు పోటీ పడుతున్నారు. హాత్ సే హాత్ జోడోలో భాగంగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి రాష్ట్ర వ్యాప్త పాదయాత్రకు ప్లాన్ చేస్తున్నారు. రేవంత్ ఒక్కరే పాదయాత్ర చేసే విషయంలో సీనియర్లు అ�
కొంతకాలంగా ఇంఛార్జి మాణిక్కం ఠాగూర్పై కాంగ్రెస్లోని ఒక వర్గం అసంతృప్తితో ఉంది. ఆయనకు పార్టీలోని కొందరు నేతల నుంచి సహకారం అందడం లేదు. దీంతో కొంతకాలంగా మాణిక్కం ఠాగూర్ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు.
హైదరాబాద్ లో నేటి నుంచి కాంగ్రెస్ పార్టీ శిక్షణా తరగతులు జరుగనున్నాయి. ఈ అవగాహన కార్యక్రమానికి పీసీసీ కార్యవర్గ సభ్యులందరినీ కాంగ్రెస్ ఆహ్వానించింది. కాంగ్రెస్ సీనియర్ నేతలను సదస్సుకు హాజరవ్వాలని అధిష్టానం కోరింది.
కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి పవన్ ఖేరా మాట్లాడుతూ.. రాహుల్ గాంధీకి జెడ్ ప్లస్ సెక్యూరిటీ ఉన్నప్పటికీ.. ఢిల్లీలో అడుగుపెట్టినప్పుడు చుట్టూ స్థానిక పోలీసుల రక్షణ ఆశించిన స్థాయిలో లేదని అన్నారు. భారత్ జోడో యాత్ర ఢిల్లీలో పూర్తయిన అనంతరం �
Bharat Jodo Yatra: కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర శనివారం ఢిల్లీకి చేరింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఢిల్లీ నగర వీధుల్లో యాత్ర ఉత్సాహంగా సాగింది. భారీ సంఖ్యలో తరలివచ్చిన కాంగ్రెస్ శ్రేణులు రాహుల్ కు ఘన స్వాగతం పలికి.. �
నా ప్రతిష్ట దిగజార్చేందుకు ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ నేతలు వేలకోట్ల రూపాయలు వెచ్చించారు. వాళ్లకి ఎంత పవర్ ఉందో చూడాలని నేను ఒక్క మాటకూడా అనలేదు అని రాహుల్ గాంధీ అన్నారు. రాహుల్ చేపట్టిన భారత్ జోడో యాత్ర శనివారం దేశ రాజధాని ఢిల్లీలో కొనసా�
కర్ణాటక-మహారాష్ట్ర సరిహద్దు వివాదం ముదురుతోంది. రెండు రాష్ట్రాల్లోనూ నిరసనలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా కర్ణాటక ప్రభుత్వానికి వ్యతిరేకంగా మహారాష్ట్రకు చెందిన పార్టీలు నిరసన వ్యక్తం చేస్తున్నాయి.