Home » Congress party
నేడు కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలకు నామినేషన్ల గడువు ముగియనుండటంతో శశిథరూర్, దిగ్విజయ్ సింగ్లు నేడు నామినేషన్ పత్రాలు సమర్పించనున్నారు. వీరిలో ఎవరోఒకరు కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలు చేపడతారని కాంగ్రెస్ వర్గాలు భావిస్తున్నాయి. తాజాగా అధ్యక్�
కాంగ్రెస్ అధ్యక్ష పదవికి పోటీ చేసే విషయంపై విలేకరులు దిగ్విజయ్ను ప్రశ్నించగా.. అలాంటిదేమీ లేదని తెలిపాడు. ఈ విషయాన్ని గాంధీలతో తాను ఇంకా చర్చించలేదని చెప్పారు. నేను ఎవరితోనూ ఈ విషయంపై చర్చించదల్చుకోలేదని అన్నారు.
సోనియాతో ముగిసిన నితీశ్, లాలూ భేటీ
కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ మాట్లాడారు. ‘‘కాంగ్రెస్ అధ్యక్షుడి ఎన్నిక రేసులో నిలవాలనుకుంటున్న నేతలకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేయొద్దని కాంగ్రెస్ ప్రతినిధులు, పదాధికారులను కోరుతున్నాను. మనకు మన వ్యక్తిగత ప్రాధాన్యతలు ఉండొచ్చు.. కానీ, �
కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా రాహుల్ గాంధీ మరోసారి బాధ్యతలు చేపట్టాలని దేశవ్యాప్తంగా కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు పేర్కొంటున్నారు. ఈ మేరకు రాష్ట్రాల వారీగా ఆయా రాష్ట్రాల కాంగ్రెస్ పార్టీ కమిటీల్లో తీర్మానాలు చేస్తున్నారు. అయితే ...
భారత్ జోడో యాత్రకు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ బ్రేక్ ఇవ్వనున్నట్లు తెలిసింది. ప్రస్తుతం కేరళలో భారత్ జోడో యాత్ర కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే, కాసేపట్లో రాహుల్ గాంధీ కేరళ నుంచి ఢిల్లీ వెళ్లనున్నారు. ఏఐసీసీ అధ్యక్ష పదవి కోసం నోటిఫికే�
ఏఐసీసీ అధ్యక్ష పదవి ఎన్నికకు ఇవాళ నోటిఫికేషన్ విడుదలైన నేపథ్యంలో దానిపై ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ స్పందించారు. ఈ ఎన్నికలో పోటీ చేస్తున్న వారికి ఆయన పలు సూచనలు చేశారు. ‘‘ఇది ఓ పదవి కాదు. ఓ నమ్మకమైన వ్యవస్థ. భారతదేశ విజన్ కు ప్రాతినిధ్యం వహ�
కాంగ్రెస్ అధ్యక్ష పదవి రేసులో అశోక్ గెహ్లాట్ నిలుస్తున్నారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీతో ఇదే విషయంపై ఆయన చర్చించే అవకాశం ఉంది.
కాంగ్రెస్ పార్టీ నేత, పార్లమెంట్ సభ్యుడు రాహుల్ గాంధీ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన భారత్ జోడో యాత్ర కేరళ రాష్ట్రంలో ఉత్సాహంగా కొనసాగుతుంది. 13వ రోజు మంగళవారం ఉదయం 6.30గంటలకు పాదయాత్ర ప్రారంభమైంది.
కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి చేపట్టిన కాంగ్రెస్ పార్టీ ‘భారత్ జోడో యాత్ర’ 12వ రోజు ప్రారంభమైంది. సోమవారం కేరళ రాష్ట్రంలోని అలప్పుజలోని పున్నప్రా అరవుకడ్లో 'భారత్ జోడో యాత్ర'ను పునఃప్రారంభించారు.