Home » Congress party
భారత్ జోడో పాదయాత్రలో భాగంగా తమిళనాడులోని మార్తాండం ప్రాంతంలో ఉపాధి కూలీలతో రాహుల్ గాంధీ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వారి సంపాదన, వారు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగితెలుసుకున్నారు. రాహుల్ వారితో సరదాగా ముచ్చటిస్తుండటంతో ఓ మహిళ రాహుల్ను మీరు
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో పాదయాత్ర నాల్గో రోజు ఉత్సాహంగా కొనసాగుతోంది. శనివారం ఉదయం 7గంటలకు తమిళనాడు రాష్ట్రంలోని ములగుమోడు నుంచి భారత్ జోడో పాదయాత్రను రాహుల్ గాంధీ పున: ప్రారంభించారు. యాత్ర ప్రారంభం నుంచి భారీ సంఖ�
Rahul Gandhi Bharat Jodo Yatra: కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో పాదయాత్ర శుక్రవారం మూడో రోజుకు చేరుకుంది. మూడోరోజు యాత్రలో భారీ సంఖ్యలో కాంగ్రెస్ కార్యకర్తలు, ప్రజలు పాల్గొనగా వారికి అభివాదం చేసుకుంటూ రాహుల్ గాంధీ ఉత్సాహంగా ముందుకు
కన్యాకుమారి టు కశ్మీర్. 12 రాష్ట్రాలు.. 2 కేంద్రపాలిత ప్రాంతాలు.3571 కిలోమీటర్ల రాహుల్ గాంధీ పాదయాత్ర చేపట్టారు. రాహుల్ గాంధీ చేపట్టిన ఈ ‘భారత్ జూడో యాత్ర’తో కాంగ్రెస్ రాత మారేనా? పార్టీకి పూర్వ వైభవం వచ్చేనా? అనే చర్చ జరుగుతోంది.
కాంగ్రెస్ పార్టీ ప్రారంభించిన భారత్ జోడో యాత్రపై ఆ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ ఓ ప్రకటన చేశారు. ప్రస్తుతం ఆమె విదేశాల్లో ఉంటోన్న విషయం తెలిసిందే. ‘‘వైద్యం నిమిత్తం నేను విదేశాల్లో ఉంటున్న నేపథ్యంలో ‘భారత్ జోడో’ యాత్ర ప్రారంభ సభలో పాల్గొ�
రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర ఈ రోజు సాయంత్రం తమిళనాడు రాష్ట్రంలోని కన్యాకుమారి వద్ద ప్రారంభంకానుంది. ఈ సందర్భంగా బుధవారం ఉదయం శ్రీపెరంబుదూర్లోని తన తండ్రి, మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ స్మారకాన్ని రాహుల్ గాంధీ సందర్శించారు.
కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ చేపట్టే ‘భారత్ జోడో యాత్ర’ ఈ రోజు తమిళనాడు రాష్ట్రంలోని కన్యాకుమారిలో సాయంత్రం ప్రారంభమవుతుంది. ఈ యాత్రలో రాహుల్ గాంధీ తెల్లటి దుస్తుల్లో పాల్గొంటారు. రాత్రి సమయాల్లో కంటైనర్లలోనే బస చేయనున్నార�
కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టబోయే భారత్ జోడో యాత్ర బుధవారం ప్రారంభం కానుంది. ఈరోజు సాయంత్రం 5గంటలకు కన్యాకుమారి వద్ద రాహుల్ గాంధీ అధికారికంగా యాత్రను ప్రారంభించనున్నారు. పాదయాత్ర మాత్రం గురువారం ఉదయం 7గంటల నుంచి ప్రారంభమవుత
కేంద్ర ప్రభుత్వ తీరుపై టీపీసీీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మండిపడ్డారు. రేపటి నుండి ప్రారంభమయ్యే “భారత్ జోడో యాత్ర” పోస్టర్ ను గాంధీ భవన్ లో రేవంత్ రెడ్డి యూత్ కాంగ్రెస్, ఎన్ఎస్యూఐ నాయకులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మీడియా సమావేశలో �
దేశంలో పెరిగిపోతోన్న నిత్యావసరాల ధరలు, నిరుద్యోగం, జీఎస్టీ వంటి సమస్యలపై కాంగ్రెస్ పార్టీ రేపు ఢిల్లీలోని రామ్ లీలా మైదానంలో నిరసన తెలపనుంది. కేంద్ర ప్రభుత్వం తీరును ఎండగడతామని ఆ పార్టీ నేతలు చెప్పారు. ఈ సందర్భంగా నిర్వహించే ర్యాలీలో కాంగ�