Home » Congress party
టీఆర్ఎస్లోకి 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వెళ్తే ఎవ్వరూ మాట్లాడలేదని, తనపై మాత్రం నిందలు ఎందుకు వేస్తున్నారని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నిలదీశారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ... నైతిక విలువలు పాటిస్తూ రాజీనామా చేసి బీజేపీ
దేశంలో పెరిగిన నిరుద్యోగం, ధరల పెరుగుదలపై ఆందోళనకు దిగిన కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీతో పాటు పలువురు నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రధాన మంత్రి హౌస్ ఘెరావ్ పేరిట పార్లమెంటు నుంచి రాష్ట్రపతి భవన్ వరకు ఎంప�
దేశంలో ప్రజాస్వామ్యాన్ని నాశనం చేశారని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విమర్శలు గుప్పించారు. భారత్లో పెరిగిపోయిన నిరుద్యోగం, ధరలపై కాంగ్రెస్ పార్టీ ఇవాళ దేశ వ్యాప్తంగా నిరసనలు తెలుపుతోన్న నేపథ్యంలో రాహుల్ గాంధీ ఢిల్లీలోని కాంగ్రె�
హవేరీ హోసముట్ స్వామీజీ మాట్లాడుతూ... ''ఇందిరా గాంధీ ప్రధానమంత్రి అయ్యారు.. రాజీవ్ గాంధీ కూడా ప్రధానిగా బాధ్యతలు నిర్వహించారు. రాహుల్ గాంధీ కూడా ప్రధానమంత్రి అవుతారు'' అని వ్యాఖ్యానించారు. అయితే, హవేరీ హోసముట్ స్వామీజీ చేసిన వ్యాఖ్య
మునుగోడులో ముక్కోణపు పోటీ.. మునిగేదెవరు..? తేలేదెవరు..?
అన్యాయానికి, అవినీతికి వ్యతిరేకంగానే రాజగోపాల్ పోరాటం అని ఈటల రాజేందర్ తెలిపారు. ఆయనపై రేవంత్ చేసిన వ్యాఖ్యలు సరికాదని చెప్పారు. కాంట్రాక్టుల కోసం పార్టీ మారుతున్నారంటూ ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. ''అవతలి వారిపై బట్ట కాల్చ�
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి హస్తానికి హ్యాండ్ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు ఆయన మంగళవారం (ఆగస్టు 2,2022) నిర్వహించిన ప్రెస్
దేశంలో నిరుద్యోగం, ధరల పెరుగుదలపై కాంగ్రెస్ పార్టీ ఆగస్టు 5న దేశ వ్యాప్తంగా ఆందోళనలు తెలపాలని నిర్ణయం తీసుకుంది. అలాగే, అదే రోజున ప్రధాన మంత్రి హౌస్ ఘెరావ్ పేరిట పార్లమెంటు నుంచి రాష్ట్రపతి భవన్ వరకు ర్యాలీ నిర్వహిస్తామ
''ఎనిమిదేళ్ళలో దేశంలో 22 కోట్ల మంది యువత ప్రభుత్వ ఉద్యోగాల కోసం క్యూలో నిలబడ్డారు. వారిలో కేవలం 7.22 లక్షల మంది మాత్రమే ఉద్యోగాలు పొందారు. నిరుద్యోగం గురించి ప్రశ్నిస్తే రాజా (రాజు)కు కోపం వస్తుంది. నిజం ఏంటంటే... ఉద్యోగాలు ఇచ్చే సామర్థ్�
కేంద్ర ప్రభుత్వ తీరుపై కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీని అన్ని గంటలపాటు విచారించడం ఏంటని, ఆమె వయసు, ఆరోగ్య పరిస్థితిని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు దృష్టిలో పెట్టుకోవాలని ఆ పార్టీ �