Home » Congress party
భారత్ నుంచి ఎగుమతులు తగ్గడం, దేశంలో పెరిగిపోయిన ద్రవ్యోల్బణం రేటు, విదేశీ పెట్టుబడులు వేరే దేశాలకు వెళ్ళిపోతుండడం వంటి అంశాలు రూపాయి మారకం ధర పడిపోతుండడాన్ని సూచిస్తున్నాయని చిదంబరం అన్నారు. మనదేశ ఆర్థిక వ్యవస్థ ఏ మేరకు
కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు కాంగ్రెస్ చేయనున్న భారత్ జోడో యాత్ర (సమైక్య భారత యాత్ర)ను విజయవంతం చేసేందుకు ఆ పార్టీ నేతలు ప్రణాళికలు వేసుకుంటున్నారు. ఇదే విషయంపై న్యూఢిల్లీలో ఇవాళ కాంగ్రెస్ ముఖ్య నేతలు సమావేశమై చర్చించా�
'ఆరా పోల్ స్ట్రాటజీ ప్రైవేట్ లిమిటెడ్' సంస్థ పలు విషయాలు తెలిపింది. 'ఆరా తెలంగాణ సర్వే' పేరిట చేసిన ఓ సర్వే వివరాలను విడుదల చేసింది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే టీఆర్ఎస్ గెలుస్తుందని తేల్చింది.
ఢిల్లీలో నిర్మిస్తోన్న నూతన పార్లమెంటు భవనంపై ఏర్పాటు చేసిన భారత జాతీయ చిహ్నం ఆవిష్కరణ కార్యక్రమానికి ప్రతిపక్ష పార్టీలను కూడా ఆహ్వానిస్తే బాగుండేదని కాంగ్రెస్ పార్టీ చెప్పింది. అక్కడ నిర్మించిన జాతీయ చిహ్నాన్ని ఇవాళ ప్
మిషన్ 2023 మా టార్గెట్.. సర్వే తర్వాతే అభ్యర్థులను ప్రకటిస్తాం!
వైఎస్సార్ చివరి కోరిక కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని ప్రధానిని చేయడమేనని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. గాంధీ కుటుంబానికి నమ్మకమైన నాయకుడు, విశ్వాసపాత్రుడు వైఎస్సార్ అని చెప్పారు.
ఉప రాష్ట్రపతి ఎన్నికకు విపక్షాల నుంచి ఉమ్మడి అభ్యర్థిని నిలబెట్టాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. ఈ ఎన్నికకు కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పటికే షెడ్యూల్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఉప రాష్ట్రపతి ఎన్నిక ఆగస్టు 6న జరగనుంది.
ఆగష్టు మొదటి వారంలో తెలంగాణకు రానున్న రాహుల్ గాంధీ
బీజేపీ ఎమ్మెల్యేలు కూడా మద్దతు ఇవ్వడంతో ఆయనకు 164 ఓట్లు వచ్చాయి. ఏక్నాథ్ షిండేకు వ్యతిరేకంగా 99 ఓట్లు పడ్డాయి. ముగ్గురు ఎమ్మెల్యేలు ఓటింగ్కు దూరం ఉన్నారు.
హనుమకొండలో తమపై పోలీసులు వ్యవహరించిన తీరుపై రాజ్యసభ సభ్యుడు, బీజేపీ నేత ఓం ప్రకాశ్ మాథూర్ మండిపడ్డారు. హనుమకొండలో కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటుచేసుకున్న విషయం తెలిసిందే.