Home » Congress party
దేశంలో పెరిగిపోయిన నిరుద్యోగ రేటు, ద్రవ్యోల్బణం, చైనా చొరబాట్లపై ఎంపీ రాహుల్ గాంధీ ప్రశ్నిస్తోంటే బీజేపీ భయపడుతోందని కాంగ్రెస్ పార్టీ విమర్శలు గుప్పించింది.
చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోన్న తీరుకి వ్యతిరేకంగా తాము నిరసన తెలుపుతున్నామని కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం అన్నారు.
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని సోమవారం ఉదయం 11.40 నుంచి మధ్యాహ్నం 2.10 వరకు విచారించిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సాయంత్రం 5 గంటల తర్వాత రెండో రౌండ్ విచారణ చేపట్టింది.
నేషనల్ హెరాల్డ్ వార్తాపత్రికకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాదాపు రెండున్నర గంటలపాటు ప్రశ్నించింది. అనంతరం, భోజన విరామం సమయంలో (మధ్యాహ్నం 2.10 గంటలకు) ఆయ�
గాంధీ కుటుంబానికి సంబంధించిన రూ.2,000 కోట్ల ఆస్తులను కాపాడడానికి, అవినీతికి మద్దతు తెలపడానికే కాంగ్రెస్ పార్టీ నేడు నిరసన ప్రదర్శన నిర్వహించిందంటూ కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీ విమర్శలు గుప్పించారు.
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఢిల్లీలోని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కార్యాలయంలో విచారణ ఎదుర్కొంటున్నారు. నగదు అక్రమ చలామణీ నిరోధక చట్టం (పీఎంఎల్ఏ) సెక్షన్-50 కింద నేషనల్ హెరాల్డ్ కేసులో రాహుల్ గాంధీ వివరణను ఈడీ అధికారులు రికార్డ్ చే�
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారని ప్రియాంకా గాంధీ భర్త, వ్యాపారవేత్త రాబర్ట్ వాద్రా అన్నారు. రాహుల్ నేడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణ ఎదుర్కోనున్న నేపథ్యంలో రాబర్ట్ వాద్రా ఫేస్బుక్లో ఓ
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కాసేపట్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కార్యాలయానికి బయలుదేరనున్నారు. నేషనల్ హెరాల్డ్ వార్తాపత్రికకు సంబంధించిన నగదు అక్రమ బదిలీ కేసులో ఆయన విచారణ ఎదుర్కోనున్నారు.
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి నిరాధార ఆరోపణలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సమన్లు ఇచ్చిందంటూ ఆ పార్టీ సీనియర్ నేత చిదంబరం మండిపడ్డారు. నేషనల్ హెరాల్డ్ కేసులో ఈ నెల 13న హాజరుకావాలని ఈడీ సమన్లు జారీ చేసిన విషయం తెలిసిందే.
కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ఆసుపత్రిలో చేరారు. ఇటీవలే ఆమెకు కరోనా సోకగా హోం ఐసోలేషన్లో చికిత్స తీసుకుని ఆమె కోలుకున్న విషయం తెలిసిందే. ఆమె ఆరోగ్య పరిస్థితిపై కాంగ్రెస్ నేత రణ్దీప్ సుర్జేవాలా ఓ ట్వీట్ చేశారు.