Home » Congress party
ఎనిమిదేళ్ల తెరాస పాలనలో తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో వెనుకబాటుకు గురైందని, దారుణమైన పాలనతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత రాహుల్ గాంధీ అన్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలంగా
గుజరాత్ పటీదార్ నేత హార్దిక్ పటేల్ నేడు బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. గుజరాత్లో మరికొన్ని నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆయన బీజేపీలో చేరడం గమనార్హం.
‘‘ముందుగా మేము ప్రకటించిన దాని ప్రకారమే సోనియా గాంధీ ఈ నెల 8న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ముందు విచారణకు హాజరవుతారు. సోనియా గాంధీ ఆరోగ్యంపై మేము వివరాలు అందిస్తూ ఉంటాం’’ అని రణ్దీప్ సుర్జేవాలా అన్నారు.
బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్పై కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంత రావు మండిపడ్డారు. బండి సంజయ్ మళ్లీ ప్రజల భావోద్వేగాలను రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేస్తున్నారని వీహెచ్ ఆరోపించారు. హైదరాబాద్ చార్మినార్లోని భాగ్యలక్ష�
రాజ్యసభ ఎన్నికల తేదీ దగ్గరపడుతుండడంతో రాజస్థాన్లో రిసార్టు రాజకీయాలు మొదలవుతున్నాయి. ఈ నెల 10న రాజ్యసభ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే.
గుజరాత్ పటీదార్ నేత హార్దిక్ పటేల్ నేడు బీజేపీలో చేరనున్నారు. ఇటీవలే ఆయన కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి ఆ పార్టీ నేతలపై విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే.
తమపై దాడులు జరగకుండా రక్షణ కల్పించాలని కశ్మీర్ పండిట్లు గత 18 రోజులుగా ధర్నా చేస్తున్నారని, వీటిని పట్టించుకోకుండా బీజేపీ మాత్రం తమ ఎనిమిదేళ్ల పాలన పూర్తయిందంటూ వేడుకలు చేసుకుంటోందని రాహుల్ అన్నారు. ‘‘ప్రధాన మంత్రి జీ.. ఇ�
నేషనల్ హెరాల్డ్ న్యూస్ పేపర్కు సంబంధించిన నగదు అక్రమ చలామణీ కేసులో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, ఎంపీ రాహుల్ గాంధీకి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) బుధవారం సమన్లు జారీ చేసింది.
టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనలో ఉండడంతో ఈ చింతన్ శిబిర్ సీఎల్పీ అధ్వర్యంలో జరుగుతుందని షబ్బీర్ అలీ అన్నారు.
దేశంలో ప్రధాన పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్కు సమకూరిన నిధుల వివరాలను ఎన్నికల సంఘం ఓ నివేదిక ద్వారా వెల్లడించింది.