Home » Congress party
త్వరలో రాహుల్ గాంధీ ఉస్మానియా యూనివర్సిటీ (ఓయూ)లో పర్యటించనున్న నేపథ్యంలో, ఓయూ ఆర్ట్స్ కాలేజ్ వద్ద విద్యార్థులు చేపట్టిన ర్యాలీ ఉద్రిక్తతకు దారితీసింది.
ఓడినా మారేదేలేదంటున్న కాంగ్రెస్..సంస్కరణలకు సిద్ధం కాని అధిష్టానం..పీకే అందుకే నో చెప్పారా?! అంటే అదేననిపిస్తోంది. మారకుంటే మటాషే అంటున్న వైనం.
పెట్రోల్, డీజిల్ పై రాష్ట్రాలు పన్నులు తగ్గించాలని ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యల పట్ల కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. పెంచేది మీరు, తగ్గించాల్సింది రాష్ట్రాలా? అంటూ ...
హస్తానికి కు హ్యాండ్ ఇచ్చారు పీకే..దీంతో తెలంగాణ కాంగ్రెస్ నేతలు రిలాక్స్ అయ్యారు. మళ్లీ తమ తమ రాజకీయాల్లో బిజి బిజీ అయిపోయారు.
రాజకీయ పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీ గురించి, ఆపార్టీ విజయాలను, గత చరిత్రలను కీర్తిస్తూ విద్యార్థులు జవాబులు రాయాలంటూ ఆరు ప్రశ్నలు పరీక్ష పేపర్లో ఇచ్చారు.
ఎన్నికల వ్యవహకర్త ప్రశాంత్ కిశోర్(పీకే) కాంగ్రెస్ పార్టీలో చేరడం లేదంటూ కాంగ్రెస్ పార్టీ మీడియా వ్యవహారాల ఇంచార్జి రణదీప్ సూర్జేవాలా మంగళవారం ప్రకటించారు.
రాహుల్ సభ కోసం దగ్గరగా ఉండే జిల్లాలో పర్యటనలు చేయాలని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి భావించారు. అయితే రేవంత్ జిల్లా పర్యటనలపై సీనియర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
పార్టీ మీది..స్ట్రాటజీ నాది అంటున్న పీకే..అందుకే హస్తానికి అండగా ఉంటున్నా అంటున్నాడీ రాజకీయ చాణుక్యుడు. మరి ఈ వ్యూహకర్త అసలు ప్లాన్ ఏంటీ?
కాంగ్రెస్ పార్టీలో ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ వ్యవహారం ఆసక్తిని రేపుతుంది. త్వరలో పీకే కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశాలు కనిపిస్తున్నప్పటికీ అతన్ని ఏ స్థాయిలో పదవి ఇచ్చి...
దేశంలో కాంగ్రెస్ పార్టీ మళ్లీ అధికారంలోకి వచ్చేందుకు వ్యూహాలు సిద్ధం చేసుకుంటుంది. ఆ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ స్వయంగా రంగంలోకి దిగడంతో పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం...