Home » Congress President election
కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా రాహుల్ గాంధీ మరోసారి బాధ్యతలు చేపట్టాలని దేశవ్యాప్తంగా కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు పేర్కొంటున్నారు. ఈ మేరకు రాష్ట్రాల వారీగా ఆయా రాష్ట్రాల కాంగ్రెస్ పార్టీ కమిటీల్లో తీర్మానాలు చేస్తున్నారు. అయితే ...
24 ఏళ్ల అనంతరం కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి ఎన్నికలు జరగబోతున్నాయి. 1998లో ఏఐసీసీ అధ్యక్షురాలిగా సోనియా గాంధీ పగ్గాలు చేపట్టిన అనంతరం నాటి నుంచి ఈ ఎన్నిక జరగలేదు. 2017లో రాహుల్ గాంధీని ఏఐసీసీ అధ్యక్షుడు చేసినప్పటికీ.. ఎలాంటి ఎన్నిక లేకుండా ఏకగ�
ఏఐసీసీ అధ్యక్ష పదవి ఎన్నికకు ఇవాళ నోటిఫికేషన్ విడుదలైన నేపథ్యంలో దానిపై ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ స్పందించారు. ఈ ఎన్నికలో పోటీ చేస్తున్న వారికి ఆయన పలు సూచనలు చేశారు. ‘‘ఇది ఓ పదవి కాదు. ఓ నమ్మకమైన వ్యవస్థ. భారతదేశ విజన్ కు ప్రాతినిధ్యం వహ�
కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎన్నికైనా .. సీఎంగానూ కొనసాగుతానంటున్నారు రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్. కానీ షరతులు వర్తిస్తాయంటోంది కాంగ్రెస్ పార్టీ. మరి సోనియా ఏమంటారు? గెహ్లాట్ ప్రతిపాదనకు అంగీకరిస్తారా? లేదా?అనేది ఆసక్తిగా మారింది.
కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టేందుకు రాహుల్ గాంధీ విముఖత వ్యక్తం చేయడంతో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఎవరనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలో ఎన్నిక ద్వారా అధ్యక్షుడిని ఎంపిక చేసేలా సిడబ్ల్యూసీ నిర్ణయించింది. ఈ నెల 22న
కాంగ్రెస్ సీనియర్ నేత శశి థరూర్ ఆ పార్టీ అధ్యక్ష పదవి రేసులో నిలవనున్నట్లు ప్రచారం జరుగుతోన్న నేపథ్యంలో దీనిపై ఆయనను మీడియా ఇవాళ అడగగా స్పందించారు. కేరళ రాజధాని తిరువనంతపురంలో ఆయన కారులో వెళ్తున్న సమయంలో మీడియాతో మాట్లాడుతూ... దీనిపై తాను
కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ ఆ పార్టీ అధ్యక్ష పదవి రేసులో నిలవనున్నట్లు తెలుస్తోంది. ఆ పోటీ బరిలో దిగాలని ఆయన భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. మలయాళ దినపత్రిక 'మాతృభూమి'లో ఆయన తాజాగా ఓ ఆర్టికల్ రాశారు. ఇందులో కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నిక గురించ�
కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్ష పదవికి ఎన్నిక అక్టోబర్ 17న నిర్వహించాలని, లెక్కింపు 20న కానుందన కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ నిర్ణయించినట్లు సమాచారం. వాస్తవానికి సెప్టెంబర్ 20 లోపు ఈ ప్రక్రియ పూర్తి కావాలని కాంగ్రెస్ పార్టీ భావించినప్పటిక�
సుదీర్ఘ సమయం అనంతరం గాంధీ కుటుంబానికి ఆవలి వ్యక్తి కాంగ్రెస్ అధినేత కాబోతున్నారనే వార్తలు వస్తూనే ఉన్నాయి. రాజస్తాన్ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీ వీర విధేయుడు అయిన అశోక్ గెహ్లోత్ను పార్టీ అధ్యక్షుడు చేయడానికి గాంధీ కుటుంబం సముఖంగా ఉంద�