Home » Congress Telangana
స్పీకర్ నిర్ణయం తీసుకోవడానికి అక్టోబర్ 31 వరకు సమయం ఉంది కాబట్టి..స్పీకర్ వారిపై వేటు వేసే కంటే ముందే రిజైన్ చేయించడం ద్వారా కొంత సానుకూలత వ్యక్తమవుతుందని సీఎం రేవంత్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.