Home » Congress
పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో ఏ అంశాలపై చర్చిస్తామన్న విషయంపై తమకు ఎలాంటి సమాచారమూ ఇవ్వలేదని చెప్పారు.
పార్టీ సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి కేసి వేణుగోపాల్ కాంగ్రెస్ ఎన్నికల కమిటీపై అధికారిక ప్రకటన విడుదల చేశారు. Congress Central Election Committee
ఈ ఎన్నికల్లో బీజేపీ నేతలకు ఎలాంటి ఇబ్బంది లేదని సీఎం గెహ్లాట్ అన్నారు. వారు ఆరోపణలు చేస్తే నవ్వు వస్తుందని, బీజేపీ పెద్ద నేతలు రాజస్థాన్కు నిరంతరం వస్తున్నారని, అదంతా ఎన్నికల కోసమేనని అన్నారు
తొలి విడత అభ్యర్థుల జాబితాను త్వరలోనే విడుదల చేసేందుకు కసరత్తు చేస్తున్నామని తెలిపారు.
సమాఖ్య, ఏక కేంద్ర వ్యవస్థల సమ్మేళనమైన భారత్లో ఒకేసారి లోక్సభ, అన్ని రాష్ట్రాల ఎన్నికలు జరిగితే ఎన్నో ప్రయోజనాలు ఉంటాయని బీజేపీ అంటోంది.
తాము రైతు బంధు, రైతు రుణమాఫీ, రైతు బీమాతో రైతులను ఆదుకున్నామని తెలిపారు. రైతును ఓటు అడిగే హక్కు తమకే ఉందని, కాంగ్రెస్ కు లేదన్నారు.
తాను నిలబడతానని, అలాగే, తనతో వైఎస్సార్టీపీలో కొనసాగిన ప్రతి కార్యకర్తను నిలబెడతానని అన్నారు.
జిల్లాలో గోదావరి జలాలను తన కళ్లతో చూడాలని ఉందని, అ నీళ్లు వచ్చిన తరువాత..
YSRTP ని కాంగ్రెస్ లో విలీనం చేసేందుకు రంగం సిద్ధం
బాధితుడు నరవీర్ సింగ్ మీడియాతో మాట్లాడుతూ.. తనను పంజాబ్ కాంగ్రెస్ నేత, మాజీ డిప్యూటీ సీఎం సుఖ్జిందర్ సింగ్ రంధావా కుమారుడు ఉదయ్ వీర్ సింగ్ రంధావా కొట్టాడని చెప్పాడు.