Home » Congress
SC , ST డిక్లరేషన్ పై క్రిశాంక్ హాట్ కామెంట్స్
ఇస్రో శాస్త్రవేత్తల(Isro scientists)ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కలిసిన వేళ ప్రొటోకాల్ వివాదం రాజుకుంది.
గాంధీ భవన్ లో దరఖాస్తుల పక్రియ ముగిసింది. 8 రోజులపాటు దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ కొనసాగింది. అత్యధికంగా ఇల్లందు సెగ్మెంట్ నుంచి 38 దరఖాస్తులు వచ్చాయి.
అత్యధికంగా ఇల్లందు సెగ్మెంట్ నుంచి 38 దరఖాస్తులు వచ్చాయి. రేపటి (శనివారం) నుంచి దరఖాస్తుల స్క్రూటిని ఉంటుంది. సోమవారం టీ పీసీసీ ఎన్నికల కమిటీ సమావేశం జరుగనుంది.
ఉత్తమ్ కుమార్ రెడ్డి దంపతులు పోటీ నుండి తప్పుకుంటే తాను పోటీ చేస్తానని అప్పిరెడ్డి తెలిపారు. పార్టీలో చేరినప్పుడు కోదాడ, హుజూర్ నగర్ స్థానాల్లో ఒక స్థానం తనకి ఇస్తానని ఉత్తమ్ హామీ ఇచ్చారని పేర్కొన్నారు.
ఇక్కడ ఒక చిత్రం ఏంటంటే.. తన అల్లుడు క్రిశాంక్ టికెట్ ఆశిస్తున్న కంట్మోనెంట్ స్థానం నుంచే సర్వే కూడా టికెట్ ఆశిస్తున్నారు. గతంలో ఆయన ఆ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ప్రస్తుతం అదే నియోజకవర్గం నుంచి టికెట్ ఆశిస్తున్నారు
కారును గుద్దుడు గుద్దితే అప్పడం అవుతుందని అన్నారు. బీఆర్ఎస్ తొమ్మిదేళ్ల సినిమా ఇప్పుడు ఎండ్ కావడానికి వచ్చిందని చెప్పారు.
టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. రేఖా నాయక్ ను కాదని సీఎం కేసీఆర్ ఖానాపూర్ టికెట్ ను జాన్సన్ నాయక్ కు ఇచ్చారు. Rekha Nayak - Khanapur
మాల్వా నిమార్ ప్రాంతంలో కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా తర్వాత అత్యంత ప్రత్యేకమైన వ్యక్తిగా సమందర్ పటేల్ ఉన్నారు. రావు అసెంబ్లీ నియోజకవర్గంలోని లింబోడి భాగం ఇండోర్ రూరల్ పరిధిలోకి వచ్చినప్పుడు సమందర్ పటేల్ ఈ గ్రామ పంచాయతీ నుంచి 4 సార్
ధరణి తొలగిస్తే రైతుబంధు, రైతు భీమా పథకాలు ఎలా ముందుకు తీసుకెళ్తాము? CM KCR - Suryapet