Home » Congress
ఊరు మీద పడి రాక్షసుడు చంపి తింటుంటే.. ఊరిలో ఉన్నోళ్లంతా ఏకమై తరిమి కొట్టినట్లు..Revanth Reddy - Thummala Nageswara Rao
అదానీ సంస్థలు అవినీతికి పాల్పడ్డట్లు మీడియా నివేదికలు స్పష్టం చేస్తున్నాయని తెలిపారు. ఈ విషయం అంతర్జాతీయంగా..
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండటంతో ఆశావహుల నుంచి ఇప్పటికే దరఖాస్తులు స్వీకరించారు. ఆ దరఖాస్తులను స్క్రూటినీ చేసేందుకు పీఈసీ గాంధీభవన్ లో సమావేశం అయింది.
పుత్తుపల్లి ఉప ఎన్నికల్లో తనపై జరిగిన సైబర్ దాడులను అచ్చు ఊమన్ ఖండించారు. ఇదంతా కేరళలో ప్రస్తుత అవినీతి, ధరల పెరుగుదల సమస్యల నుంచి దృష్టిని మరల్చడానికే అని ఆమె అన్నారు
ముంబయిలో జరిగే ప్రతిపక్ష కూటమి ఇండియా సమావేశంలో 11 మంది సభ్యుల సమన్వయ కమిటీని నామినేట్ చేయనున్నారు. ఆగస్టు 31, సెప్టెంబరు 1 తేదీల్లో ఈ సమావేశం జరుగుతుందని మహారాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు నానా పటోలే ఇటీవల ప్రకటించారు
తమ డిక్లరేషన్ ప్రతి దళిత కుటుంబానికి మూడెకరాల భూమి ఇస్తానని మోసం చేయడం లాంటిది కాదన్నారు. గిరిజన రిజర్వేషన్లు 12 శాతం చొప్పున పెంచుతానని మోసం చేయడం లాంటిది కాదని చెప్పారు.
ఇప్పటికే కాంగ్రెస్ తో మరికొన్ని పార్టీల నేతలూ చర్చలు జరుపుతున్నారు. మరోవైపు...
కాంగ్రెస్, కామ్రేడ్స్ మధ్య పొడుస్తున్న పొత్తు
ఇప్పుడున్న పరిణామాలు దృష్టిలో పెట్టుకుని పొత్తుల కోసం కాంగ్రెస్ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. బీఆర్ఎస్ తో కలిసి వెళ్లడం లేదని తెలియగానే సీపీఎం, సీపీఐ నేతలతో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ మాణిక్ రావు ఠాక్రే టచ్ లోకి వెళ్లి పోయారు.
కాంగ్రెస్ డిక్లరేషన్ చెత్త కుండీలో వేయడానికి పనికి వస్తుందని చెప్పుకొచ్చారు. ప్రజలు నమ్మేవిధంగా రిక్లరేషన్ లేదని అన్నారు.