Home » Congress
అధికారం కోల్పోతామనే భయం సీఎం కేసీఆర్ లో నెలకొందని రేవంత్ రెడ్డి చెప్పారు.
గతంలో సిద్ధూ ఆమ్ ఆద్మీ పార్టీలోకి వెళ్తారనే ప్రచారం జరిగింది. అయితే ఆ పార్టీ అప్పట్లో కుటుంబంలో ఒక్కరికి మాత్రమే టికెట్ ఇస్తామనా ఆ పార్టీ స్పష్టం చేయడంతో ఆయన అటు వైపు వెళ్లలేదు. ఇక అప్పటి నుంచి పార్టీ మారే యోచన లేకుండా కాంగ్రెస్ పార్టీలోనే �
"ప్రధానమంత్రి గత ప్రభుత్వాలను ఎగతాళి చేశారు. దేశంలోని 70 ఏళ్ల రాజకీయ చరిత్రపై విదేశాల్లో ప్రసంగాలు చేశారు. రాహుల్ గాంధీ చెప్పింది కేవలం మన రాజ్యాంగ సంస్థలపై ప్రణాళికాబద్ధమైన దాడి జరుగుతోందని మాత్రమే" అని సుర్జేవాలా అన్నారు.
త్వరలోనే తెలంగాణలో ఎన్నికలు రాబోతున్నాయని, కాంగ్రెస్ పార్టీలో పోరాడే వారికే భవిష్యత్ ఉంటుందని రేవంత్ రెడ్డి చెప్పారు.
కాంగ్రెస్లోకి పొంగులేటి శ్రీనివాస రెడ్డి
ఎన్నికలు ఎప్పుడు వస్తాయా అని ప్రజలు ఎదురుచూస్తున్నారని అన్నారు.
ఎనిమిదేళ్ల క్రితం మా ప్రభుత్వంలో 162 కోట్ల రూపాయల ఖర్చుతో కులగణన సర్వే చేశాము. వాటిని ఇప్పుడు అమలు చేసే ప్రయత్నం చేస్తాము. ఇటీవల అధికారంలో కొనసాగిన బీజేపీ ప్రభుత్వం ఎన్నికలు సమీపించిన వేళ హడావుడిగా రిజర్వేషన్లు పెంచి జిమ్మిక్కులు చేసింది
రాష్ట్ర సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ వారి చేత ఈ ప్రమాణం చేయించారు. బుధవారం రాష్ట్రంలో జరిగిన ఓ కార్యక్రమంలో వేదికపై ఉన్న కాంగ్రెస్ నేతలను రెండు చేతులు పైకెత్తించి ‘‘పార్టీ నుంచి నాకు టికెట్ రాకపోయినా పార్టీ వెంటే ఉంటాము. పార్టీ హైకమాండ్ తీస�
ధరణి పోర్టల్ ఏర్పాటు వెనుక కేసీఆర్ కు రహస్య ఎజెండా ఉందని ఆరోపించారు. ధరణిపై ప్రజా దర్బార్ నిర్వహించి అడగండి .. ప్రజలు చెబుతారు అని వెల్లడించారు.
Leader of the Opposition: కర్ణాటక ఎన్నికల్లో దారుణ పరాభవం పొందిన భారతీయ జనతా పార్టీకి విపక్ష నేతను ఎన్నుకోలేని పరిస్థితి నెలకొంది. ఒకవైపు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమే కాకుండా 34 మంది మంత్రులను భర్తీ చేసింది. అనంతరం ప్రభుత్వ పనులు చకచకా జరి