Home » Congress
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు రెండు లేదా మూడు నెలల ముందే 60 శాతం సీట్ల ప్రకటన ఉంటుందని తెలిపారు.
" ఇప్పుడు విద్యాసాగర్ రావు ఇలా మాట్లాడడం అర్థరహితం " అని చెప్పారు.
దోపిడీదారులను పొలిమేరలు దాటేవరకు తరమాలని పిలుపునిచ్చారు.
స్వయంప్రతిపత్త సంస్థగా స్థాపించబడిన, నెహ్రూ మెమోరియల్ మ్యూజియం & లైబ్రరీ 'ఆధునిక, సమకాలీన భారతదేశం'పై అధునాతన పరిశోధనలను ప్రోత్సహించడానికి జాతికి అంకితం చేశారు. ఇది దేశ రాజధానిలోని చారిత్రాత్మక తీన్ మూర్తి క్యాంపస్లో ఉంది
ఢిల్లీలో సేవల నియంత్రణపై కేంద్రం ఆర్డినెన్స్కు వ్యతిరేకంగా చేసిన నిరసనలో ఆప్కు మద్దతు ఇవ్వకపోవడంతో కాంగ్రెస్ పార్టీపై భరద్వాజ్ విమర్శలు చేశారు. ఈ అంశంపై పార్టీ అధిష్టానం మాట్లాడవద్దని ఢిల్లీ కాంగ్రెస్ విభాగం సూచించిందని అన్నారు.
బీజేపీ అధికారంలో ఉన్న సమయంలో చేసిన చట్టం స్థానంలో వ్యవసాయ మార్కెట్ల (ఏపీఎంసీ)పై కొత్త చట్టాన్ని తీసుకురావాలని కేబినెట్ నిర్ణయించింది. గత నెలలో కర్ణాటకలో కాంగ్రెస్ అఖండ విజయం సాధించిన తర్వాత.. గత బీజేపీ ప్రభుత్వ విధానాలను సమీక్షించనున్నట్ల
వాస్తవానికి గత బీజేపీ ప్రభుత్వం చేసిన చట్టాలన్నీ కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేస్తోంది. కర్ణాటక విద్యాశాఖ మంత్రి మధు బంగారప్ప ఈ నిర్ణయాన్ని ప్రకటిస్తూ "గత సంవత్సరం వారు (గత బీజేపీ ప్రభుత్వం) మార్పులు చేశారు. గతంలో ఉన్నవాటినే మేము
దళిత నాయకులంతా కలసికట్టుగా ఉండాల్సిన అవసరం ఉందని పరమేశ్వర గుర్తు చేశారు. అప్పుడు పార్టీ కూడా ఆలోచిస్తుందని, రాష్ట్రంలో జరిగే పరిణామాలను జాగ్రత్తగా వ్యవహరిస్తారని పేర్కొన్నారు. ఇటీవలి ఎన్నికల్లో దళితులు, బీసీ వర్గాలు కాంగ్రెస్ పార్టీకి అ�
తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీకి కృతజ్ఞతగా రాబోయే ఎన్నికల్లో పార్టీని అధికారంలోకి తీసుకురావాలని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.
జేడీఎస్ అవసరాన్ని బట్టి అటు కాంగ్రెస్ పార్టీతో ఇటు భారతీయ జనతా పార్టీతో పొత్తు ఏర్పరుచుకుంటోంది. ఇలాగే ఆ పార్టీ రెండు సార్లు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. రాష్ట్రంలో త్రిముఖ పోటీ వల్ల జేడీఎస్ పార్టీకి ఇలాంటి అవకాశాలు కలిసి వస్తున్నాయి