Home » Congress
కాంగ్రెస్ పార్టీ భవిష్యత్ విషయంలో వేగంగా ఆలోచనలు చేస్తున్న సోనియా గాంధీ, పార్టీలో పలువురు ముఖ్యనాయకులను కలుస్తూ ఉన్నారు. ఈక్రమంలోనే లేటెస్ట్గా మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కమల్ నాథ్ గురువారం(15 జులై 2021) కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ�
పంజాబ్ కాంగ్రెస్లో నెలకొన్న సంక్షోభాన్ని తెరదించేందుకు ఆ పార్టీ అధిష్ఠానం తీవ్రంగా శ్రమిస్తోంది.
ప్రజల్ని దోచుకోవటానికి కరోనా నిబంధనలు అడ్డురావుగానీ..నిరసనలు తెలియజేస్తే వాటిని కరోనా నిబంధనలు అడ్డు వస్తాయా? అని టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. పేదలపై పెట్రోల్, డీజిల్ ధరలపై నిరసన తెలపటానికి పోలీసులు అనుమతి ఇచ్చినా ఇవ్వకపోయి�
మహారాష్ట్రలో అధికార శివసేన-ఎన్సీపీ-కాంగ్రెస్ కూటమిలో విభేదాలు నెలకొన్నాయని..త్వరలో శివసేన-బీజేపీ చేతులు కలుపుతాయని ఊహాగానాలు వినిపిస్తున్న క్రమంలో మంగళవారం సీఎం ఉద్ధవ్ ఠాక్రే సంచలన వ్యాఖ్యలు చేశారు.
లోక్సభలో ప్రతిపక్ష నేతగా రాహుల్గాంధీని కాంగ్రెస్ ప్రకటించబోతున్నట్లు సమాచారం.
కొద్ది రోజులుగా జాతీయ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా నిలుస్తున్న ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్..కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నట్లు జాతీయ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి.
హుజూరాబాద్ ఉప ఎన్నిక... రోజుకో ట్విస్ట్
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి పార్టీ బలోపేతంపై ప్రత్యేక దృష్టి సారించారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ పార్టీకి దూరంగా ఉంటున్న నేతలను కలిసి తిరిగి పార్టీలో యాక్టీవ్ చేసేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు.
రాష్ట్రంలో నలబై రుపాయలకు లీటర్ పెట్రోల్ పోయ్యవచ్చునని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. వ్యాట్ పేరుతో మోదీ 33రూపాయలు, సీఎం కేసీఆర్ 32రూపాయలు ప్రజల నుంచి వసూలు చేస్తున్నారని మండిపడ్డారు రేవంత్ రెడ్డి.
టీఆర్ఎస్ టికెట్ కన్ఫాం.. కౌశిక్ రెడ్డి ఆడియో కాల్ వైరల్