Home » Congress
10 లక్షల కోట్ల అప్పులు చేయడానికి మళ్ళీ రావాలా? పోలవరంతో సహా రాష్ట్రాన్ని తాకట్టు పెట్టడానికి మళ్ళీ రావాలా?
తెలంగాణ బ్రాండ్ను చెడగొడుతున్నారని... కొన్ని కంపెనీలు రాష్ట్రం విడిచి వెళ్లిపోవడాన్ని ఉదహరిస్తూ కలకలం రేపుతోంది విపక్షం.
మైనారిటీల మనోభావాలను బీజేపీ దెబ్బతీసింది. వక్ఫ్ బోర్డు ఆస్తుల పరిరక్షణ మీద బీజేపీ ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటోంది.
గవర్నర్ ఇంకా ఆమోదించకపోయినా, కోదండరాం, అమీర్ అలీఖాన్ పేర్లపై బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్ ఇప్పటికీ మొండిపట్టుదలే ప్రదర్శిస్తున్నారు. ఇప్పటికే కోదండరామ్కు లేఖ రాశారు. ఒక ఉద్యమ నేతగా.. సహచర ఉద్యమకారుడికి అన్యాయం చేయొద్దంటూ అభ్యర్థిస్తున్నా�
మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డితో వీకెండ్ ఇంటర్వ్యూ..
వాస్తవానికి ఆ ఎమ్మెల్యేకి కాంగ్రెస్ పార్టీతో పాటు.. ఆ పార్టీలోని కొందరు నేతలతో విడదీయరాని అనుబంధం ఉంది. 2004లో తెలంగాణ ఉద్యమ సమయంలో టి.ఆర్.ఎస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు.
కాంగ్రెస్ కండువా కప్పుకున్న బీఆర్ఎస్ కార్పొరేటర్లు ఇన్నాళ్లు క్యాంప్ లో ఉన్నారు. ఇవాళ ఉదయమే క్యాంప్ నుంచి తిరిగి వచ్చారు.
ప్రభుత్వంలో ఉంటే రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తుంది. ప్రతిపక్షంలో ఉంటే ప్రశ్నిస్తుంది. ప్రజలపక్షాన కొట్లాడుతుంది.
ఒక జిల్లా యూత్ కాంగ్రెస్ పదవికి ఇద్దరు ఎమ్మెల్యేలు, మరో సీనియర్ నేత తీవ్రంగా ప్రయత్నాలు చేయడంపై కాంగ్రెస్ పార్టీలో విస్తృత చర్చ జరుగుతోంది. పైగా ముగ్గురూ తమ అభ్యర్థులను గెలిపించుకునేందుకు ఇతర ఎమ్మెల్యేల సహకారం కోరుతుండటం పార్టీలో ఆస�
ప్రభుత్వ తీరు న్యాయపరమైన చిక్కులు తెచిపెట్టే అవకాశం ఉంది. ఇది పూర్తిగా ప్రభుత్వ వైఫల్యమే.