Home » Congress
నితీశ్ కుమార్ కూటమి నుండి వెళ్లకుండా ఉండి ఉంటే.. కాంగ్రెస్ ఇంకొన్ని ఎక్కువ స్థానాల్లో పోటీ చేసి ఉంటే.. చివరి నిమిషంలో టీడీపీ ఎన్డీయేలో చేరి ఉండకపోతే.. ఇప్పుడు రాజకీయాలు మరోలా ఉండేవి అనడంలో ఏమాత్రం సందేహం లేదు.
సాంకేతికంగా ఓడిపోయినా, నైతికంగా గెలిచాను అని రాకేశ్ రెడ్డి అన్నారు. ప్రతీ రౌండ్ లో గట్టి పోటీ ఇచ్చానని చెప్పారు.
పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు బిగ్ షాక్ తగిలింది. ఆ పార్టీకి ఒక్క..
దేశవ్యాప్తంగా లోక్ సభ ఎన్నికల ప్రక్రియలో భాగంగా చివరి విడత పోలింగ్ ముగిసింది. ఇవాళ మొత్తం 57 లోక్ సభ స్థానాలకు పోలింగ్ జరిగింది.
Ponguleti Srinivasa Reddy: ఖమ్మంలో నిర్మించనున్న రింగ్ రోడ్ పక్కన వేల ఎకరాలు కొనుగోలు చేసేందుకు పొంగులేటి ప్రయత్నం చేశారని అందులో చెప్పుకొచ్చారు.
సోనియా రాక కోసం మేమంతా ఎదురుచూస్తున్నామని, వైభవంగా వేడుకలు నిర్వహిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ తెలిపారు. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం తెలంగాణ ప్రజలకు గొప్ప పండుగ రోజు అని చెప్పారు.
Alleti Maheshwar Reddy: సివిల్ సప్లయ్ శాఖలో అవకతవకలు జరిగాయన్నది, వందల కోట్ల రూపాయల స్కాం జరిగిందన్నది..
కిషన్ రెడ్డిని ఓవర్ టేక్ చేయాలని మహేశ్వర రెడ్డి భావిస్తున్నారని అన్నారు.
దేశ వ్యాప్తంగా ఏడు విడతల్లో కొనసాగుతున్న సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రక్రియ తుది దశకు చేరుకుంది. ఇప్పటికే ఐదు విడతల్లో పోలింగ్ జరగ్గా.. ఆరో విడత
Jagga Reddy: గుర్తింపు కోసమే ఉత్తమ్పై మహేశ్వర రెడ్డి విమర్శలు చేస్తున్నారని..