Home » Congress
గ్యారంటీల అమలుకు గైడ్ లైన్స్ లేకుండానే దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియను కొనసాగిస్తున్నారని..
రాజకీయ చదరంగం మారబోతుందని అన్నారు. అన్యాయాలు సహించలేని వారు కొందరు తమ పార్టీలోకి వస్తున్నారని తెలిపారు
సోనియా గాంధీ, రోశయ్య, కాంగ్రెస్ పార్టీని కించపరిచే విధంగా అదే పేర్లతో పాత్రలను సృష్టించి సన్నివేశాలు పెట్టాను అని ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో వర్మ చెప్పారని రిట్ పిటీషన్ లో తెలిపారు కాంగ్రెస్ నేతలు.
పీసీసీ చీఫ్ను అప్పటివరకు వరకు కొనసాగిస్తామన్నారు. అమిత్ షా హైదరాబాద్ వచ్చింది బీజేపీ గెలుపుకోసం కాదని, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డిని మార్చడానికని చెప్పారు.
లోక్సభ ఎన్నికలు దేశ తలరాతను నిర్ణయించేవని ఆయన అన్నారు. అలాగే, తాను ఇటీవల అయోధ్య రామ మందిరంపై చేసిన వ్యాఖ్యలను
జగన్ ఓటమి ఖాయం
సింగరేణి ఎన్నికల్లో మొత్తం 39,775 మంది కార్మికులు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. 11 డివిజన్లలో నిర్వహించే ఎన్నికలకు 84 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు.
రామగుండంలోని మూడు రీజియన్ల పరిధిలో 12 వేల 824 ఓటర్లుండగా... బెల్లంపల్లి రీజియన్ పరిధిలో 14 వేల 960 మంది ఓటర్లు ఉన్నారు. ఈ రెండు రీజియన్ల పరిధిలోనే 27 వేల 784 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.
వైఎస్ షర్మిలపై ఏపీ కాంగ్రెస్ చీఫ్ గిడుగు కీలక వ్యాఖ్యలు
ఏపీ పై రాహుల్ గాంధీ ఫోకస్