Home » Congress
ప్రజాపాలన సభల్లో లబ్దిదారులనుంచి దరఖాస్తుల స్వీకరణ
ప్రతీ గ్రామం, వార్డులో ప్రజాపాలన సభలను నిర్వహిస్తారు. ఈ సభలలో ఆరు గ్యారెంటీలపై ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తుంది ప్రభుత్వం. దీనికోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు.
కాంగ్రెస్ డీఎన్ఏలోనే హిందూ వ్యతిరేక ధోరణి ఉంది అంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత వ్యాఖ్యానించారు. సనాతన ధర్మాన్ని అవమానించినప్పుడు రాహుల్ గాంధీ ఎందుకు స్పందించ లేదని ప్రశ్నించారు.
ప్రస్తుతం సింగరేణిలో నెలకొన్న పరిస్థితులను బట్టి ఈ రెండు యూనియన్ల మధ్య ప్రధాన పోటీ కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. పార్టీలుగా కలిసిన మనసులు.. కార్మిక సంఘాలుగా మాత్రం కలవలేక పోయాయి.
అధికారులకు దరఖాస్తులు అందజేసి, రసీదు తీసుకోవాలని.. ఆ తర్వాత..
ప్రతిరోజు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు, అలాగే, తిరిగి మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు సభలు..
కాంగ్రెస్ నేతలు ఇప్పుడు నిరుద్యోగ భృతిపై మాట మార్చారని విమర్శించారు. నిరుద్యోగ భృతి ఇవ్వడం లేదని అసెంబ్లీలో ఆర్ధిక మంత్రి ప్రకటించారని గుర్తు చేశారు.
ఎవరినో కించపరచడానికో, అవమానించడానికో కాదని చెప్పారు. తాము ప్రకటించిన గ్యారంటీలను..
గత పదేళ్ల ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం
అలాగే, తెలంగాణలో గ్రామ సభలు పెట్టి అర్హులైన వారికి రేషన్ కార్డులు ఇవ్వాలని నిర్ణయించింది.