బీజేపీ ప్రభుత్వం పేదలు, అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం ఏనాడూ కృషి చేయలేదు. బీజేపీ పాలనలో కొన్ని విజయాలు కూడా చెప్పగలరా? వారు రిజర్వేషన్లను వ్యతిరేకించారు, వారు ఎల్లప్పుడూ మైనారిటీలకు వ్యతిరేకంగా ఉన్నారు. మండల్ కమిషన్ విధానాన్ని వ్యతిరేక
వారసత్వ రాజకీయాలు, కుటుంబ పార్టీలు ప్రజాస్వామ్యానికి మంచిది కాదని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. పార్లమెంటు సెంట్రల్ హాల్లో శుక్రవారం నిర్వహించిన రాజ్యాంగ దినోత్సవంలో పాల్గొని