Home » construction
తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రైతులకు, మహిళా సంఘాలకు మేలు జరిగేలా చర్యలు చేపట్టింది.
రాష్ట్రంలోని నాలుగు నియోజకవర్గాల్లో హౌసింగ్ డిపార్ట్ మెంట్ అధికారుల పర్యవేక్షణలో నాలుగు మోడల్ హౌస్ ల నిర్మాణాన్ని కంపెనీ పూర్తి చేసింది.
భారతదేశంలో మసీదు పేరు రాగానే సాంప్రదాయ మసీదు చిత్రం ప్రజల మనస్సులో ఉద్భవిస్తుంది. అందుకే ట్రస్ట్ రూపొందించిన మసీదు రూపకల్పన అంత ఆమోదయోగ్యం కాదని, ఫలితంగా ట్రస్ట్కు వచ్చిందని ఆయన అన్నారు
ప్రధాని మోదీకి మాజీ ఎంపీ కేవీపీ రామచంద్రరావు లేఖ రాశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వమే పోలవరం ప్రాజెక్టు దుస్థితికి కారణమని కేవీపీ లేఖలో ప్రస్తావించారు.
మంగళవారం ఉదయం తేజస్వని-లోహిత్ దంపతులు, వాళ్ల పిల్లలు ఇద్దరితో కలిసి నిర్మాణంలో ఉన్న మెట్రో పిల్లర్ కింది నుంచి బైకుపై వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. నిర్మాణానికి ఉపయోగించే అత్యంత బరువైన ఐరన్ రాడ్ వారిపై పడింది.
ఇక మసీదుతో పాటు పక్కనే 200 పడకల ఆసుపత్రిని నిర్మించనున్నట్లు అథర్ హుస్సేన్ తెలిపారు. ఈ రెండు నిర్మాణాల మొత్తం వ్యయంలో మసీదుకు కేటాయించే మొత్తం కేవలం 10 శాతమేనట. మొదటి దశలో 100 కోట్ల రూపాయలతో మసీదు, ఆసుపత్రి నిర్మాణం చేపట్టి, మసీదు నిర్మాణం పూర్తి �
భాగ్యనగరంలో.. భూగర్భ మెట్రో
హైదరాబాద్ మహా నగరంలో రెండో దశ మెట్రో నిర్మాణం త్వరలో ప్రారంభం కానుంది. శంషాబాద్ ఎయిర్పోర్ట్ వరకు మెట్రో నిర్మాణం చేపట్టబోతున్నట్లు తెలంగాణ మంత్రి కేటీఆర్ వెల్లడించారు.
ఏపీలో స్మశాన వాటికల్లోజగనన్న ఇళ్ల నిర్మాణాలపై హైకోర్టు స్టే విధించింది. దళిత స్మశాన వాటికల్లో జగనన్న ఇళ్ళ కేటాయింపుపై హైకోర్టు స్టే విధించింది. నవరత్నాల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం దళిత స్మశాన వాటికల్లో ఇళ్లు నిర్మిస్తోంది. ఈ మేరకు ప్రభు�
ఈ నెల 11న కేంద్ర జల సంఘం డైరక్టర్ ఖయ్యూం అహ్మద్ నేతృత్వంలో అధికారుల బృందం పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించి అధ్యయనం చేసింది. ఓ నివేదికను రూపొందించి కేంద్ర జలశక్తి శాఖకు అందించింది.