-
Home » construction
construction
హైదరాబాద్లోని వాహనదారులకు బిగ్ అలర్ట్.. ఆ ప్రాంతం వైపు వెళ్తున్నారా..? రెండు నెలలు ట్రాఫిక్ ఆంక్షలు..
Hyderabad : హైదరాబాద్ నగరంలోని వాహనదారులకు బిగ్ అలర్ట్. ఎలివేటెడ్ కారిడార్ పనుల్లో భాగంగా సైదాబాద్ వై జంక్షన్ నుంచి ఐఎస్ సదన్ వరకు ఒకవైపు రోడ్డును పూర్తిగా మూసివేయనున్నారు.
తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం.. మహిళా సంఘాలు, రైతులకు గుడ్న్యూస్
తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రైతులకు, మహిళా సంఘాలకు మేలు జరిగేలా చర్యలు చేపట్టింది.
ఇటుక పెట్టకుండా 15రోజుల్లోనే ఇందిరమ్మ ఇంటి నిర్మాణం పూర్తి.. కేవలం ప్రభుత్వం ఇచ్చే 5లక్షలతోనే.. ఎలా సాధ్యం..
రాష్ట్రంలోని నాలుగు నియోజకవర్గాల్లో హౌసింగ్ డిపార్ట్ మెంట్ అధికారుల పర్యవేక్షణలో నాలుగు మోడల్ హౌస్ ల నిర్మాణాన్ని కంపెనీ పూర్తి చేసింది.
అయోధ్యలో బాబ్రీ మసీదు నిర్మాణానికి అన్నీ సిద్ధం.. ప్రారంభం ఎప్పటి నుంచంటే?
భారతదేశంలో మసీదు పేరు రాగానే సాంప్రదాయ మసీదు చిత్రం ప్రజల మనస్సులో ఉద్భవిస్తుంది. అందుకే ట్రస్ట్ రూపొందించిన మసీదు రూపకల్పన అంత ఆమోదయోగ్యం కాదని, ఫలితంగా ట్రస్ట్కు వచ్చిందని ఆయన అన్నారు
KVP Ramachandra Rao : కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వమే పోలవరం ప్రాజెక్టు దుస్థితికి కారణం : మాజీ ఎంపీ కేవీపీ రామచంద్రరావు
ప్రధాని మోదీకి మాజీ ఎంపీ కేవీపీ రామచంద్రరావు లేఖ రాశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వమే పోలవరం ప్రాజెక్టు దుస్థితికి కారణమని కేవీపీ లేఖలో ప్రస్తావించారు.
Bengaluru: నిర్మాణంలో ఉన్న మెట్రో పిల్లర్ కూలి తల్లీ కొడుకు మృతి
మంగళవారం ఉదయం తేజస్వని-లోహిత్ దంపతులు, వాళ్ల పిల్లలు ఇద్దరితో కలిసి నిర్మాణంలో ఉన్న మెట్రో పిల్లర్ కింది నుంచి బైకుపై వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. నిర్మాణానికి ఉపయోగించే అత్యంత బరువైన ఐరన్ రాడ్ వారిపై పడింది.
Ayodhya Mosque: అయోధ్య మసీదు నిర్మాణానికి తొలగిన అతిపెద్ద అడ్డంకి.. మసీదుతో పాటు ఆసుపత్రి నిర్మాణం తొందరలో ప్రారంభం
ఇక మసీదుతో పాటు పక్కనే 200 పడకల ఆసుపత్రిని నిర్మించనున్నట్లు అథర్ హుస్సేన్ తెలిపారు. ఈ రెండు నిర్మాణాల మొత్తం వ్యయంలో మసీదుకు కేటాయించే మొత్తం కేవలం 10 శాతమేనట. మొదటి దశలో 100 కోట్ల రూపాయలతో మసీదు, ఆసుపత్రి నిర్మాణం చేపట్టి, మసీదు నిర్మాణం పూర్తి �
Hyderabad Metro: భాగ్యనగరంలో.. భూగర్భ మెట్రో
భాగ్యనగరంలో.. భూగర్భ మెట్రో
Hyderabad Metro: శంషాబాద్ ఎయిర్పోర్ట్ వరకు మెట్రో నిర్మాణం.. డిసెంబర్ 9న శంకుస్థాపన చేయనున్న సీఎం కేసీఆర్
హైదరాబాద్ మహా నగరంలో రెండో దశ మెట్రో నిర్మాణం త్వరలో ప్రారంభం కానుంది. శంషాబాద్ ఎయిర్పోర్ట్ వరకు మెట్రో నిర్మాణం చేపట్టబోతున్నట్లు తెలంగాణ మంత్రి కేటీఆర్ వెల్లడించారు.
AP High Court Stay : దళిత స్మశాన వాటికల్లో జగనన్న ఇళ్ళ నిర్మాణాలపై హైకోర్టు స్టే
ఏపీలో స్మశాన వాటికల్లోజగనన్న ఇళ్ల నిర్మాణాలపై హైకోర్టు స్టే విధించింది. దళిత స్మశాన వాటికల్లో జగనన్న ఇళ్ళ కేటాయింపుపై హైకోర్టు స్టే విధించింది. నవరత్నాల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం దళిత స్మశాన వాటికల్లో ఇళ్లు నిర్మిస్తోంది. ఈ మేరకు ప్రభు�