Home » consumer
డిగ్జాన్ టెక్నాలజీస్ (ఇండియా) లిమిటెడ్ వైస్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ అతుల్ బీ లాల్ మాట్లాడుతూ ‘‘ అర్జూ గ్రూప్తో భాగస్వామ్యం చేసుకోవడం పట్ల మేము చాలా సంతోషంగా ఉన్నాము. ఇది మా విప్లవాత్మక సాంకేతికత, ఓడీఎం నైపుణ్యంను వినియోగదార�
ఈ కామర్స్ సైట్లలో అనేక ఉత్పత్తులకు ఫేక్ రివ్యూలు ఎక్కువ అవుతుండటంపై కేంద్రం స్పందించింది. ఈ అంశంపై ఇ-కామర్స్ సైట్ల నిర్వాహకులతో మీటింగ్ జరుపబోతుంది. ఫేక్ రివ్యూలు ఎలా వస్తున్నాయి.. వాటిని అడ్డుకోవడంపై రోడ్ మ్యాప్ వంటి విషయాలపై కేంద్రం ఆయా స
కొత్త కరెంటు చట్టం ప్రకంపనలు సృష్టిస్తోంది. దీనిని రాష్ట్రాలు వ్యతిరేకిస్తున్నాయి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. కొత్త చట్టం కారణంగా…రైతులు, ఇతరులపై పెను ప్రభావం చూపిస్తుందని నిపుణులు వెల్లడిస్తున్నారు. �
లో వోల్టేజ్, కరెంటు కోత కంప్లైంట్లు వింటూనే ఉంటాం. తొలిసారి పవర్ డిస్కంకు అరుదైన కేస్ ఎదురైంది. హై వోల్టేజితో కూడి కరెంట్ ను సప్లై చేసినందుకు జరిమానా ఎదుర్కొంది. ఈ ఘటన సికింద్రాబాద్ లో జరిగింది. సీతాఫల్మండిలో ఉంటున్న శివ కుమార్ భాస్కరన
నల్గొండ : మీ బస్సులో వెళితే..పట్టుచీర చిరిగింది..నాకు పరిహారం చెల్లించాల్సిందే…అంటూ కేసు వేసిన ఓ వినియోగదారుడు చివరకు సక్సెస్ అయ్యాడు. ఆర్టీసీ సంస్థ చేత పరిహారాన్ని చెల్లించుకొనేలా చేశాడు. సిబ్బంది నిర్లక్ష్యంతో చీర చినిగిందని భావించిన వ�
మొన్నటి దాకా త్గగుముఖం పట్టిన పెట్రో ధరలు గత 20 రోజులుగా పెరుగతూ వస్తున్నాయి. గడచిన 20 రోజుల్లో పెట్రోధరలు 2 రూపాయలుపైగా పెరగటంతో వాటి ప్రభావం నిత్యావసర వస్తువుల పై పడి వినియోగదారులకు భారం అవుతోంది.