Home » consumer court
సినిమాకు వెళ్తే ప్రకటనలతో, సినిమాల ట్రైలర్లతో నా సమయం వృథా చేశారంటూ బెంగళూరుకు చెందిన ఓ వ్యక్తి కోర్టును ఆశ్రయించాడు..
బిస్కెట్ తయారీ సంస్థ రోజుకు సుమారు 50లక్షల బిస్కెట్లు తయారు చేస్తొంది. ఒక్కో బిస్కెట్ ఖరీదు రూ. 75పైసలు. ప్యాకెట్లో ఒక బిస్కెట్ తగ్గించడం వల్ల రోజుకు రూ. 29లక్షల మోసానికి సంస్థ పాల్పడుతుందని
తిరుమల తిరుపతి దేవస్థానానికి సేలం వినియోగదారుల కోర్టులో షాక్ తగిలింది. ఓ భక్తుడికి టీటీడీ వస్త్రం సేవా టికెట్ కేటాయించలేకపోవడంతో రూ.50 లక్షలు పరిహారం చెల్లించాలని లేదంటే సేవా దర్శన భాగ్యం కలిగించాలని ఆదేశించింది. సేలానికి చెందిన హరి భాస్�
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI)కు కన్సూమర్ కోర్టు షాకిచ్చింది. బెంగళూరుకు చెందిన ధరణి అనే 36ఏళ్ల మహిళలకు అనుకూలంగా తీర్పును ప్రకటించింది. అంతేకాక మహిళ విషయంలో రూ. 54 లక్షల రుణాన్ని బ్యాంకు మాఫీ చేయాలని, ఆమెకు రూ. లక్ష పరిహారం, వ్యాజ్యం ఖర్చులు కింద �
రైలులో ప్రయాణికురాలి లగేజీ చోరీ అయిన కేసులో నాలుగేళ్ల తర్వాత హైదరాబాద్ లోని వినియోగదారుల ఫోరం కీలక తీర్పు ఇచ్చింది. రైలులో చోరీ జరిగితే రైల్వేదే బాధ్యత అని తేల్చి చెప్పింది.
లో వోల్టేజ్, కరెంటు కోత కంప్లైంట్లు వింటూనే ఉంటాం. తొలిసారి పవర్ డిస్కంకు అరుదైన కేస్ ఎదురైంది. హై వోల్టేజితో కూడి కరెంట్ ను సప్లై చేసినందుకు జరిమానా ఎదుర్కొంది. ఈ ఘటన సికింద్రాబాద్ లో జరిగింది. సీతాఫల్మండిలో ఉంటున్న శివ కుమార్ భాస్కరన
ఆసుపత్రి బిల్లులు చెల్లించడంలో ఆలస్యం చేసిన బీమా కంపెనీకి భారీ జరిమానా విధించింది వినియోగదారుల హక్కుల ఫోరం. పాలసీ నిబంధనల ప్రకారం రూ. 2 లక్షల బిల్లు చెల్లించడంతోపాటు.. అతడిని మానసిక వేదనకు గురిచేసినందుకు గానూ మరో రూ. లక్ష చెల్లించాలంటూ ఆదేశ�
ఎవరికైనా అనారోగ్యంగా అనిపిస్తే చాలు.. వెంటనే ఆస్పత్రికి పరిగెత్తుతాం. ఆస్పత్రిలో చికిత్స అందిస్తారనే నమ్మకంతోనే కదా?. ఆస్పత్రుల్లో డాక్టర్ చెప్పిన ప్రతిమాటను దేవుడి వాక్కుగా తీసుకుంటాం.