consuming

    Lassi : లస్సీ ఎంత పని చేసింది..100 మందికి అస్వస్థత

    May 1, 2021 / 09:46 PM IST

    సరదాగా తాగిన లస్సీ వారి ప్రాణం మీదకు తెచ్చింది. ఈ ఘటన ఒడిశా రాష్ట్రంలో మల్కన్ గిరి జిల్లా కుర్తీ విలేజ్ లో చోటు చేసుకుంది.

    చిరుత పులిని చంపి తిన్నారు, కేరళలో దారుణం

    January 24, 2021 / 10:32 AM IST

    leopard and consuming its meat : కేరళ రాష్ట్రంలో దారుణ ఘటన ఒకటి వెలుగుచూసింది. కొంతమంది వేటుగాళ్లు చిరుతపులిని చంపి ఏకంగా కూర వండుకుని తిన్నారు. ఈ ఘటనలో ఐదుగురిని అరెస్టు చేసిన అటవీ శాఖ పోలీసులు చిరుత పులి చర్మం, మిగిలిన పులి కూరను స్వాధీనం చేసుకున్నారు. ఇడుక్క�

    కల్లు తాగితే కరోనా రాదంటున్న BSP లీడర్

    December 23, 2020 / 09:20 PM IST

    Consuming ‘Taadi’ in Large Quantities Can Prevent Covid-19 : కరోనా (Corona) ప్రపంచాన్ని ఇంకా వణికిస్తోంది. దీనిని కట్టడి చేసేందుకు ప్రపంచ దేశాలు వ్యాక్సిన్ కోసం ఎదురు చూస్తున్నాయి. కరోనా వ్యాక్సిన్ పంపిణీ ఇప్పిటికే పలు దేశాల్లో స్టార్ట్ అయ్యింది కూడా. భారతదేశంలో కరోనా వ్యాక్సి�

    ఏపీలో శానిటైజర్ టెర్రర్..తిరుపతిలో నలుగురు మృతి

    August 8, 2020 / 06:52 AM IST

    ఏపీలో ఓ వైపు కరోనా కేసులు ఎక్కువవుతుంటే..మరోవైపు..వైరస్ ను కట్టడి చేసేందుకు ఉపయోగించే శానిటైజర్ తాగి పలువురు చనిపోతున్నారు. మత్తు కోసం వీటిని తాగుతున్నారు. మద్యం ధరలు ఎక్కువగా ఉండడంతో వీటి వైపు మొగ్గు చూపుతున్నరు కొంతమంది. తాజాగా చిత్తూరు జ�

    విశాఖలో కొంప ముంచిన పార్టీ : స్పిరిట్ తాగిన ఘటనలో మరో ఇద్దరు మృతి

    June 1, 2020 / 04:43 AM IST

    విశాఖ కసింకోటలో నాటుసారాగా భావించి సర్జికల్‌ స్పిరిట్‌ తాగిన ఘటనలో మరో ఇద్దరు మృతి చెందారు. దీంతో ఈ ఘటనలో మృతుల సంఖ్య ఐదుకు చేరింది. స్పిరిట్ తాగి ఇప్పటికే ముగ్గురు మృతి చెందగా… తాజాగా KGH లో చికిత్స పొందుతూ పాంగి దొరబాబు, మాణిక్యం మృతి చెందా

10TV Telugu News