Home » Contest
వచ్చే ఏడాది ప్రారంభంలో జరగనున్న పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 117 స్థానాల్లో భారతీయ జనతా పార్టీ పోటీ చేస్తుందని పంజాబ్ బీజేపీ అధ్యక్షుడు అశ్వనీ శర్మ తెలిపారు.
వచ్చే ఏడాది ప్రారంభంలో జరుగనున్న ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంకగాంధీ పోటీ చేస్తారని కొద్ది రోజులుగా వార్తలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. అయితే
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షిస్తోన్న హుజూరాబాద్ ఉప ఎన్నికలో పలు ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. నిరసన తెలపాలనుకునేవారికి హుజూరాబాద్ వేదికలా మారింది.
హుజూరాబాద్లో ట్రయాంగిల్ వార్ మొదలైంది. హుజూరాబాద్లో అభ్యర్థుల లెక్క తేలింది. అధికార టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు అభ్యర్థులను ప్రకటించి.. ప్రచార బరిలోకి దిగాయి.
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కోల్కతాలోని భవానీపుర్ ఉపఎన్నికల బరిలోకి దిగనున్నారు. తమ పార్టీ అభ్యర్థిగా మమతా బెనర్జీ పోటీ చేస్తారని టీఎంసీ అధికారికంగా ప్రకటించింది.
మరికొద్ది నెలల్లో జరగనున్న ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల కోసం అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు తమ వ్యూహాలకు పదునుపెడుతున్నాయి.
పశ్చిమ బెంగాల్ వ్యవసాయశాఖ మంత్రి, తృణమూల్ కాంగ్రెస్ సీనియర్ నేత సోభన్దేవ్ చటోపాధ్యాయ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయనున్నట్లు ప్రకటించారు.
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రెండో చోట పోటీ చేయట్లేదని తృణముల్ కాంగ్రెస్ క్లారిటీ ఇచ్చింది. నందిగ్రామ్లో ఓడిపోతాననే భయంతో మరో చోట నుంచి పోటీ చేస్తున్నారా? అంటూ ప్రధాని మోడీ చేసిన కామెంట్స్పై ఆ పార్టీ సమాధానం చెప్పింది.
నాగార్జునసాగర్ ఉప ఎన్నికలో బీజేపీకి అసంతృప్తి సెగ తగులుతోంది. రెబల్ అభ్యర్థిగా బరిలోకి దిగేందుకు అంజయ్య యాదవ్ సిద్ధమైయ్యారు.
గజినీ మహ్మద్.. భారతదేశంపై పలుమార్లు దండయాత్ర చేసి ఓటమి పాలయ్యాడు. అయినా పట్టు వదలకుండా మరోమారు యుద్ధం చేసి చివరికి గెలుపు సాధించాడు. ఇప్పుడు మనం చెప్పుకోబోయే వ్యక్తి కూడా అదే కోవలోకి వస్తాడు. అతడే సూర్యాపేట జిల్లా కేంద్రానికి చెందిన