Contest

    బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి సై అన్న శివసేన

    January 17, 2021 / 08:44 PM IST

    Sanjay Raut మరికొద్ది నెలల్లో జరుగనున్న వెస్ట్ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో శివసేన కూడా పోటీ చేస్తున్నట్లు ఆదివారం(జనవరి-17,2020) ఆ పార్టీ ఎంపీ సంజయ్ రౌత్ ప్రకటించారు. పార్టీ చీఫ్ ఉద్దవ్ ఠాక్రేతో చర్చల తర్వాత వెస్ట్ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేయ�

    నాగార్జున సాగర్ లో అభ్యర్థులెవరు? గెలుపెవరిది?

    January 17, 2021 / 04:20 PM IST

    Who are the candidates for contest in Nagarjuna Sagar? : ఎన్నికలొస్తే పొలిటికల్ పార్టీలకు ఉండే కిక్కే వేరు. ఎన్నిక ఏదైనా సమర శంఖం పూరించి.. గెలుపే లక్ష్యంగా బరిలోకి దూకాల్సిందే. ఇప్పుడు నాగార్జునసాగర్‌లో ఇదే జరుగుతోంది. రాబోయే నాగార్జునసాగర్‌ ఉప ఎన్నికపై ఫోకస్‌ పెట్టాయి రాజ�

    Amazon బంపర్ ఆఫర్ : క్విజ్ ఆడండి..రూ. 25 వేల పే బ్యాలెన్స్

    December 16, 2020 / 03:17 PM IST

    Amazon Quiz Contest : Amazon బంపర్ ఆఫర్ ఇచ్చింది. క్విజ్‌లో పాల్గొని సరియైన సమాధానాలు ఇస్తే..రూ. 25 వేల పే బ్యాలెన్స్ పొందవచ్చని వెల్లడించింది. Amazon aap క్విజ్ నిర్వహిస్తోంది. ఐదు ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలని వెల్లడించింది. కరెక్టుగా చెప్పిన వారికి రూ. 25 వేల అమెజాన�

    2022 యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ పోటీ

    December 15, 2020 / 02:55 PM IST

    AAP to contest 2022 UP assembly elections ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత,ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కీలక ప్రకటన చేశారు. 2022లో జరుగనున్న ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ పోటీ చేయనున్నట్లు మంగళవారం(డిసెంబర్-15,2020)అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు. ఉత్తరప్రదేశ�

    జనసేనకు బీజేపీ షాక్! : సోము వీర్రాజు వ్యాఖ్యలతో నిర్వేదం

    December 13, 2020 / 07:22 AM IST

    Somu Veerraju comments : తిరుపతి పార్లమెంట్‌ ఉప ఎన్నిక ఎన్నికల్లో పోటీకి చాలా రోజుల క్రితమే టీడీపీ తమ అభ్యర్థిని ప్రకటించింది. అధికార వైసీపీ కూడా అభ్యర్థి పేరును ఖరారు చేసింది. ఇక బీజేపీ -జనసేన కూటమి అభ్యర్థి ప్రకటించే విషయంలో కాస్తా వెనుకబడింది. పోటీ విషయ

    నాగార్జునసాగర్‌ బైపోల్‌… జానారెడ్డి కుమారుడుని రంగంలోకి దింపే వ్యూహంతో బీజేపీ!

    December 5, 2020 / 12:46 PM IST

    BJP focus Nagarjunasagar by elections : మొన్న దుబ్బాక, నిన్న జీహెచ్ఎంసీ, ఇప్పుడు తెలంగాణలో మరో ఎన్నిక రాబోతుంది. నోముల నర్సింహయ్య మరణంతో నాగార్జున సాగర్ కు త్వరలో బైపోల్ జరుగబోతుంది. దీంతో ప్రధాన పార్టీలు సాగర్ ఉప ఎన్నికపై దృష్టి సారించాయి. సాగర్ బైపోల్ కోసం ఇప్పటి �

    గ్రేటర్ బరిలో 1,122 మంది అభ్యర్థులు….డిసెంబర్ 1న పోలింగ్…మాస్క్ తప్పనిసరి

    November 29, 2020 / 07:40 PM IST

    GHMC elections SEC Parthasarathy : గ్రేటర్‌లో ముగిసిన ఎన్నికల ప్రచారం ముగిసింది. చివరి నిముషం వరకూ హోరాహోరీ ప్రచారం సాగింది. ఎన్నికల ప్రచారం సార్వత్రిక ఎన్నికలను తలపించింది. చివరి నిముషం వరకూ ఓటర్ల కరుణ కోసం నేతలు పాట్లు పడ్డారు. రోడ్‌షోలు, పబ్లిక్ మీటింగ్‌లతో హ

    గ్రేటర్ లో ముగిసిన ఎన్నికల ప్రచారం : మూగబోయిన మైకులు… సైలెంటైన నేతలు

    November 29, 2020 / 06:59 PM IST

    GHMC Election campaign end : 13 రోజులుగా హోరాహోరీగా సాగిన గ్రేటర్‌ ఎన్నికల ప్రచారానికి తెరపడింది. గల్లీగల్లీల్లో తిరిగి ప్రచారం నిర్వహించిన నేతలు మౌనముద్రలోకి వెళ్లిపోయారు. ఊరువాడా ఏకం చేసేలా మోగిన మైకులు మూగబోయాయి. నిబంధనల ప్రకారం సాయంత్రం 6 గంటలకు ప్రచారం

    జీహెచ్ఎంసీ ఎన్నికల బరిలో జనసేన…60 డివిజన్లలో అభ్యర్థులు పోటీ

    November 18, 2020 / 09:47 AM IST

    Janasena contest GHMC elections : గ్రేటర్‌ హైదరాబాద్‌ ఎన్నికల్లో పోటీ చేయాలని జనసేన నిర్ణయించింది. బీజేపీతో పొత్తుపై ఇంకా క్లారిటీ రాకపోయినా… అభ్యర్ధుల జాబితాను సిద్ధం చేస్తోందీ. 60 డివిజన్లలో జనసేన పోటీ చేయబోతోంది. నామినేషన్‌లకు ఇంకా రెండు రోజులు మాత్రమే ఉం�

    తిరుపతి పార్లమెంట్‌ ఉప ఎన్నికల్లో త్రిముఖ పోరు

    November 17, 2020 / 07:42 AM IST

    Tirupati Parliament by-elections : ఆంధ్రప్రదేశ్‌లో తిరుపతి పార్లమెంట్‌ ఉప ఎన్నికల వేడి రాజుకుంది. త్వరలో జగనున్న ఈ బై ఎలక్షన్‌ను ప్రధాన పార్టీలన్నీ ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నాయి. ఇప్పటికే తిరుపతిలో పోటీ చేస్తామంటూ బీజేపీ ప్రకటించేసింది. ఇక సోమవారం టీడీపీ క�

10TV Telugu News