Home » Contest
బాలీవుడ్ నటుడు సుశాంత్సింగ్ రాజ్పుత్ మృతి కేసులో బీహార్ ముఖ్యమంత్రిని విమర్శించినందుకు గాను రియా చక్రవర్తిపై మండి పడటమే కాక.. ఆమెకు ముఖ్యమంత్రిని విమర్శించే స్థాయి లేదంటూ అనుచిత వ్యాఖ్యలు చేసిన బీహార్ డీజీపీ గుప్తేశ్వర్ పాండే స్వ
సోలిపేట రామలింగారెడ్డి మరణంలో ఖాళీ అయిన దుబ్బాకలో పోటీ చేయాలని కాంగ్రెస్ భావిస్తోంది. ఉప ఎన్నిక ఎప్పుడు జరిగినా కాంగ్రెస్ పోటీ చేస్తుందని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. టీఆర్ఎస్ అభ్యర్థి ఎవరైనా పోటీ చేస్తామని స్పష్టం చేశ�
ఏపీలోని కురిచేడు ఎంపీపీ పదవి ఓసీ మహిళకు రిజర్వ్ అయింది. కానీ పోటి చేయించేందుకు అర్హత కలిగిన మహిళ లేదు. దీంతో స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయించేందుకు అప్పటికప్పుడు ఓ వ్యక్తి వేరే ఊరి మహిళతో నిశ్చితార్థం పెట్టుకున్నారు. బుధవారం 11న నామిన�
2019 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన దారుణమైన ఫలితాలు చూసింది. జనసేన అభ్యర్థులే కాదు.. జనసేనాని కూడా ఓడిపోయారు. రెండు చోట్ల నుంచి పోటీ చేసినా పవన్
ఢిల్లీ ఎన్నికల్లో విజయం..ఆ పార్టీకి కొత్త ఉత్సాహం నింపింది. ఇక ఇతర రాష్ట్రాల్లో పాగా వేయాలని స్కెచ్లు వేస్తోంది. ఇందుకు పార్టీని బలోపేతం చేసేందుకు..ముందున్న అన్ని మార్గాలను ఉపయోగించుకోవాలని ఆయా రాష్ట్రాలకు చెందిన ఆప్ నేతలు భావిస్తున్నారు
తెలంగాణ ఒలింపిక్ అసోసేయేషన్ ఎన్నికల్లో కొత్త ట్విస్టు చోటు చేసుకుంది. ప్రెసిడెంట్ పదవి పోటీకి జయేశ్ రంజన్ కు లైన్ క్లియర్ అయింది.
ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ, జనసేన కలిసి పోటీ చేయాలని నిర్ణయించాయి. విజయవాడలో జరిగిన సమన్వయ కమిటీ సమావేశంలో ఈ నిర్ణయాన్ని ప్రకటించాయి. రెండు పార్టీలు పొత్తు నిర్ణయాన్ని ప్రకటించిన తర్వాత తొలి సమన్వయ కమిటీ సమావేశం 2020, జ�
కామారెడ్డి మున్సిపల్ ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థుల్లో కొందరు స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. వారంతా బాగా చదువుకున్న వాళ్లు. సివిల్స్కు సిద్ధమవుతున్న వారు కొందరు.
హైదరాబాద్ శివారు నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్లో తొలిసారి హిజ్రా పోటీకి దిగుతున్నారు. బాచుపల్లి గ్రామానికి చెందిన ఐశ్వర్య అనే హిజ్రా నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్లో పోటీ చేస్తోంది.
కర్నూలు జిల్లా నందికొట్కూరు వైసీపీ ఎమ్మెల్యే ఆర్థర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇంకోసారి ఓట్లు అడుక్కోనని, ఎమ్మెల్యేగా పోటీ చేయనని ప్రకటించారు. కార్యకర్తలు వచ్చినా,