Home » Contest
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పర్వంలో గల్ఫ్ కార్మికులు తమ గోడు వినిపించేందుకు సమాయత్తమయ్యారు. తమ సమస్యలను గాలికొదిలివేసిన ప్రధాన రాజకీయ పార్టీలకు తమ గోసను వినిపించేందుకు గల్ఫ్ కార్మికులు అయిదుగురు ఎన్నికల బరిలో నిలిచారు....
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పర్వంలో దిగిన రాజకీయ వారసులు ఈ సారి తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఈ ఎన్నికల్లో పలువురు నేతలు తమ వారసత్వాన్ని కొనసాగిస్తూ ఎన్నికల బరిలోకి దిగారు. ఎన్నికల్లో దిగిన వారసుల విజయం సాధిస్తారా లేదా అనేది ఫలితాల క
హైదరాబాద్ లోక్ సభ సభ్యుడు,ఆల్ ఇండియా మజిలీస్-ఏ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఏఐఎంఐఎం) అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ తాజాగా కాంగ్రెస్ అగ్ర నాయకుడు రాహుల్ గాంధీకి సవాలు విసిరారు. లోక్సభ ఎన్నికల్లో కేరళ వయనాడ్లో కాకుండా హైదరాబాద్ నుంచి పోటీ చ�
ఢిల్లీలో సేవల నియంత్రణపై కేంద్రం ఆర్డినెన్స్కు వ్యతిరేకంగా చేసిన నిరసనలో ఆప్కు మద్దతు ఇవ్వకపోవడంతో కాంగ్రెస్ పార్టీపై భరద్వాజ్ విమర్శలు చేశారు. ఈ అంశంపై పార్టీ అధిష్టానం మాట్లాడవద్దని ఢిల్లీ కాంగ్రెస్ విభాగం సూచించిందని అన్నారు.
ఈలోగా తనను అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శిగా అంగీకరించాలంటూ ఈపీఎస్ మరోమారు కేంద్ర ఎన్నికల సంఘానికి దరఖాస్తు పెట్టుకున్నారు. తన పార్టీ పదవికి ఎన్నికల సంఘం అంగీకారం లభిస్తే కర్ణాటకలో పోటీ చేయనున్న అభ్యర్థికి బీఫారం జారీ చేయడంలో ఎలాంటి అడ్డ
ఏపీలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు ఆసక్తిని రేపుతున్నాయి. ఎమ్మెల్యే కోటాలో ఏడు ఎమ్మెల్సీ స్థానాకులకు ఎనిమిది మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఇప్పటికే గెలుపు వ్యూహాలు రచిస్తున్న బాధ్యులకు ఎమ్మెల్సీ ఎన్నికలు టెన్షన్ పెడుతున్నాయి.
హైదరాబాద్ నగరంలో గతేడాది జరిగిన స్టాండప్ కమెడీయన్ మునావర్ ఫరూఖీ షోని రాజాసింగ్ వ్యతిరేకించిన సంగతి తెలిసిందే. అయితే భారీ బందోబస్తు మధ్య అప్పట్లో ఆ కార్యక్రమం నిర్వహించడాన్ని నిరసిస్తూ సోషల్ మీడియాలో రాజాసింగ్ ఒక వీడియో రిలీజ్ చేశారు. అంద�
చంద్రబాబు ఒప్పుకుంటే టీడీపీ నుంచి పోటీచేస్తా
కొద్ది రోజుల క్రితం జరిగిన ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో అధికార ఆమ్ ఆద్మీ పార్టీ ఘన విజయం సాధించింది. మొత్తం 250 స్థానాల్లో ఆ పార్టీ 134 స్థానాలు గెలుచుకుంది. ఇక 15 ఏళ్లుగా ఢిల్లీ మున్సిపాలిటీని ఏలుతున్న బీజేపీ కేవలం 104 స్థానాుల మాత్రమే సాధించింది. �
గంగుల కమలాకర్ పై పోటీ చేసే సత్తా బండి సంజయ్ కు ఉందా అని మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. బండి సంజయ్ కు దమ్ముంటే కరీంనగర్ నుంచి అసెంబ్లీకి పోటి చేయాలన్నారు.