Home » continues
హైదరాబాద్ మెట్రో రైలు సిబ్బంది మెరుపు సమ్మె రెండో రోజు కూడా కొనసాగుతోంది. జీతా పెంపు హామీ రాకపోవడంతో ఇవాళ కూడా విధులకు దూరంగా ఉన్నారు.
రోడ్డు ప్రమాదాలు సాధారణమే.. కొన్ని ప్రమాదాలు బాధ కలిస్తే.. మరికొన్ని ప్రమాదాలు మాత్రం నవ్వుతెప్పిస్తాయి. ఆలా నవ్వు తెప్పించే ప్రమాదమే తాజాగా జరిగింది.
Sankranti festival: సంక్రాంతి పండుగ సందర్భంగా..బంగారు దుకాణాలకు తాకిడి అధికమైంది. దీంతో కొనుగోలు దారులతో షాపులన్నీ కళకళలాడాయి. నగరంలో ఉన్న పలు జ్యువెల్లరీ దుకాణాలు సందడిని తలపించాయి. అమీర్ పేట, ఆబిడ్స్, సికింద్రాబాద్, హైదరాబాద్ మార్కెట్ లో ఉన్న పలు దుకా�
Assam missing tribe womens protest : మహిళలు తలచుకుంటే సాధ్యంకానిదంటూ ఉండదు. తెగువ పట్టుదలలో వారికి వారే సాటి. ‘మహిళలు పాల్గొనని ఉద్యమాలు విజయాన్ని సాధించలేవు’అని ఓ మహానుభావుడు అన్నట్లుగా చరిత్రలో చూసుకుంటూ మహిళలు పాల్గొనని ఉద్యమం అంటూ ఏదీ లేదనే చెప్పాలి. భూమి క�
divis laboratories : తూర్పు గోదావరి జిల్లా కొత్తపాకలలోని దివిస్ కు రాష్ట్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రతిపాదిత స్థలం నుంచి ఎలాంటి వ్యర్థాలను విడిచిపెట్టవద్దని పరిశ్రమల శాఖ నుంచి 2021, జనవరి 09వ తేదీ శనివారం ఉదయం ఆదేశాలు జ
అంతుచిక్కని అనారోగ్యం ఏలూరును వేధిస్తోంది. వింత వ్యాధితో అప్పటికప్పుడే కుప్పకూలిపోతున్న వారి సంఖ్య పెరుగుతోంది. అంతుచిక్కని వ్యాధితో ఆస్పత్రిలో చేరిన వారి సంఖ్య 556కి చేరింది. ఇప్పటివరకు ఆస్పత్రి నుంచి 459 మందిని డిశ్చార్జ్ అయ్యారు. మెరుగై�
Mystery Continues on Deekshith Kidnap Case : మహబూబాబాద్ జిల్లాలో బాలుడు దీక్షిత్ కేసు మిస్టరీ వీడడం లేదు. కిడ్నాప్ అయి 37 గంటలుగా కిడ్నాపర్ చెరలోనే 9 ఏళ్ల దీక్షిత్ ఉండడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. తన కొడుక్కి ఎలాంటి హానీ తలపెట్టవద్దని కోరుతున్�
మహిళలపై లైంగిక దాడులకు నిరసనగా ఢిల్లీ మహిళా కమిషణ్ ఛైర్ పర్సన్ స్వాతి మలివాల్ చేపట్టిన నిరహార దీక్ష కొనసాగుతోంది. ఢిల్లీలో రాజ్ ఘాట్ వద్ద దీక్ష చేపడుతున్నారు. దోషులకు కఠిన శిక్షలు విదించి..సత్వరమే వాటిని అమలు చేయాలని ఆమె డిమాండ్ చేస్తున్�
ఆర్టీసీ సమ్మె 21వ రోజుకు చేరుకుంది. అక్టోబర్ 05 నుంచి కార్మికులు సమ్మెలో ఉన్న సంగతి తెలిసిందే. అటు ప్రభుత్వం, ఇటు కార్మికులు పట్టువీడకపోతుండడంతో ప్రతిష్టంభన నెలకొంది. కోర్టు కూడా పలు సూచనలు చేసింది. హైకోర్టు సూచనల మేరకు ప్రభుత్వం నియమించిన ఆర�
ఆర్టీసీ సమ్మెపై టి.సర్కార్ ఎలాంటి ప్రకటన చేస్తుందనే దానిపై ఉత్కంఠ నెలకొంది. అక్టోబర్ 05వ తేదీ నుంచి చేస్తున్న సమ్మెపై సీఎం కేసీఆర్ అక్టోబర్ 06వ తేదీ మధ్యాహ్నం ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ భేటీ నాలుగు గంటలకు పైగా కొనసాగుతోంది. ప్�