Home » Contribution
అధికారిక ట్విట్టర్ ఖాతాను 50,000 ఫాలోవర్లు ఉండగా, అధికారిక ఇన్స్టాగ్రామ్ ఖాతాకు 29,000, అధికారిక ఫేస్బుక్ ఖాతాకు 15,000 మంది ఫాలోవర్లు ఉన్నారు. మూడు ఖాతాల్లో కలిసి సుమారు 1,000 వరకు చేసి ఉంటారు
తెలుగు సినిమాని టోటల్ ఇండియా వైడ్ గా పరిచయం చేసిన డైరెక్టర్ ఎవరంటే రాజమౌళినే. తెలుగు సినిమాతో బాలీవుడ్ లో జెండా పాతిన డైరెక్టర్ కూడా ఆయనే. ఫస్ట్ టైమ్ ఇండియన్ సినిమాకి 2 వేల..
Indian students contributed USD 7.6 billion: విదేశాలలో చదువుల కోసం పరితపించే భారతీయ విద్యార్ధుల సంఖ్య మాములుగానే ఎక్కువే. అందులోనూ అమెరికాలో చదువుకోవాలని భావించే విద్యార్ధుల సంఖ్య ఇంకా ఎక్కువ. మొత్తం భారతీయ విద్యార్థుల సంఖ్యలో 4.4 శాతం తగ్గినప్పటికీ, 2019-20 విద్యా సంవత్స�
బాలీవుడ్ లో ఎంతో భవిష్యత్ ఉన్న యంగ్ హీరో..సుశాంత్ రాజ్ పుత్ సింగ్ మరణం ఇంకా ప్రకంపనలు రేకేత్తిస్తూనే ఉంది. అతను ఆత్మహత్య చేసుకోలేదని ఫ్యామిలీ మెంబర్స్ ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో 2020, ఆగస్టు 15వ తేదీ శనివారం స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా..సుశాంత�
ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ (EPF )పై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జూన్ నుంచి ఆగస్టు వరకు మరో మూడు నెలల పాటు చందాను చెల్లించేందుకు కేంద్ర కేబినెట్ బుధవారం ఆమోదం తెలిపింది. వంద మంది కంటే తక్కువ ఉద్యోగులున్న సంస్థలు, రూ.15వేల కంటే తక్క
మహమ్మారికి ఇప్పటివరకు వ్యాక్సిన్ లేదు. కరోనా కట్టడిలో భాగంగా భారత ప్రభుత్వం దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ విధించింది ఈ లాక్ డౌన్ కారణంగా ఎంతో మంది కార్మికులు తమ ఉపాధిని కోల్పోయారు. అంతర్జాతీయ కార్మిక సంస్ధ(ILO)తెలిపిన వివరాల ప్రకారం…. భారత
కరోనా వైరస్ పై భారత యుద్ధం కొనసాగుతున్న సమయంలో తన వంతు సాయం ప్రకటించారు ప్రముఖ యోగా గురు బాబా రాందేవ్. ప్రధానమంత్రి నేషనల్ రిలీఫ్ ఫండ్ కు 25కోట్లను డొనేట్ చేస్తున్నట్లు సోమవారం(మార్చి-30,2020)రాందేవ్ బాబా తెలిపారు. సమాజంలోని అన్ని వర్గాల ప్రజలు ప�
కరోనా ఎఫెక్ట్ : డాక్టర్స్, పారిశుద్ధ్య కార్మికుల కోసం యువ నటుడు నిఖిల్ సాయం..
హీరోయిన్ తాప్సీకి సోషల్ మీడియాలో ఓ నెటిజన్ తీవ్ర ఆగ్రహం తెప్పించాడు. తాప్సీ ఇక ఊరుకుంటుందా. నేనేం చేయాలో నువ్వు చెప్పావా అంటూ ఆ నెటిజన్ పై తాప్సీ పన్ను చిందులు తొక్కింది. తనను ప్రశ్నించిన వ్యక్తికి మాడు పగిలిపోయేలా సమాధానం చెప్పింది. ఇంతకు �
ప్రధానమంత్రి నరేంద్రమోడీ బయోపిక్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ.గురువారం(ఏప్రిల్-4,2019) వెస్ట్ బెంగాల్ లోని కూచ్ బెహర్ లో నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో మమత మాట్లాడుతూ… దేశం కోసం ఏం చేశారని మోడీ సినిమాను ప్�