Home » Coromandel Express Train Accident
ఒడిశాలోని బాలాసోర్ వద్ద ఘోర ప్రమాదానికి గురైన కోరమండల్ ఎక్స్ ప్రెస్ బుధవారం నుంచి మళ్లీ పట్టాలెక్కింది.ఒడిశాలోని బాలాసోర్లో జరిగిన ఘోర ప్రమాదం తర్వాత కోరమండల్ ఎక్స్ప్రెస్ బుధవారం నుంచి పునఃప్రారంభం అయింది....
బాలాసోర్ ట్రిపుల్ రైలు ప్రమాదంలో ఒడిశా రాష్ట్ర ప్రజలు 1,000 మందికి పైగా ప్రాణాలను రక్షించారని ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ చెప్పారు.ఒడిశాలోని స్థానిక ప్రజల కృషి, వారి కరుణ, మానవత్వాన్ని చాటిందని సీఎం పేర్కొన్నారు....
ఒడిశా రైలు దుర్ఘటనలో చనిపోయిన వారి గుర్తింపు కష్టం కావడంతో రైల్వేశాఖ అందుకు సంబంధించిన ఫొటోలు విడుదల చేసింది.
Odisha Train Accident: ఒడిశా ఘోర రైలు ప్రమాద ఘటనపై సీబీఐ, రైల్వే సేఫ్టీ కమిషనర్ విచారణ ప్రారంభం అయింది. 10 మంది సభ్యుల సీబీఐ బృందం సోమవారం బాలాసోర్ రైలు ప్రమాద స్థలాన్ని సందర్శించి ట్రిపుల్ రైలు ప్రమాదంపై దర్యాప్తు ప్రారంభించిందని రైల్వే అధికారి తెలిపారు.�
Odisha train accident: ఒడిశా రైలు ప్రమాదం జరిగిన 48 గంటల తర్వాత అసోంకు చెందిన ప్రయాణికుడు దులాల్ మజుందార్ శిథిలాల కింద సజీవంగా కనిపించారు. పట్టాలు తప్పిన కోరమండల్ ఎక్స్ ప్రెస్ కోచ్ పక్కన పొదల్లో నుంచి సహాయం కోసం పిలుపు వినిపించగా రెస్క్యూ సిబ్బంది అతన్ని �
ఒడిశా ఘోర రైలు ప్రమాదం తర్వాత కోరమాండల్ డ్రైవర్, గూడ్స్ రైలు గార్డు సజీవంగా ఉన్నారు. శుక్రవారం సాయంత్రం కోరమండల్ ఎక్స్ప్రెస్ రైలు ఢీకొన్న గూడ్స్ రైలు గార్డు తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు.
Odisha Train Accident: బాలాసోర్ రైల్వేస్టేషను వద్ద దెబ్బతిన్న రైల్వే ట్రాక్ ను రైల్వే అధికారులు ఆదివారం రాత్రి పునరుద్ధరించారు. ఒడిషా ఘోర రైలు ప్రమాదం జరిగిన 51 గంటల తర్వాత బాలాసోర్(Balasore) ట్రాక్ మీదుగా మొట్టమొదటి గూడ్స్ రైలు వెళ్లింది.(First train movement) బాలాసోర్ స్ట�
సిగ్నలింగ్ వైఫల్యమే ఒడిశా రైలు ప్రమాదానికి కారణమని ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ఒడిశా రైలు ప్రమాదం సిగ్నలింగ్ వైఫల్యం ఫలితంగా జరిగిందని శనివారం అధికారుల సంయుక్త తనిఖీ నివేదిక పేర్కొంది.
మరోవైపు ప్రమాద స్థలంలో సహాయక చర్యలు ముగిశాయని రైల్వే అధికారులు తెలిపారు. భారతదేశంలో నాల్గవ ఘోరమైన రైలు ప్రమాదంగా గుర్తించారు. కోల్కతాకు దక్షిణాన 250 కిలోమీటర్ల దూరంలో, భువనేశ్వర్కు 170 కిలోమీటర్ల దూరంలో ఉన్న బాలాసోర్ జిల్లాలోని బహనాగ బజార్
బాలాసోర్లో శుక్రవారం రాత్రి 7 గంటలకు ఘోర రైలు ప్రమాదం జరిగింది. రైలు పట్టాలు తప్పిన ఘటనలో 300 మందికి పైగా మరణించారు.మరో 1000 మందికి పైగా గాయపడ్డారు. షాలిమార్-చెన్నై కోరమాండల్ ఎక్స్ప్రెస్ 10 నుంచి 12 కోచ్లు పట్టాలు తప్పడంతో అవి ఎదురుగా ఉన్న రైల్వే