ఛత్తీస్గఢ్లోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ మెమోరియల్ ఆస్పత్రిలో ఫ్రీజర్లు నిండిపోవడంతో మృతదేహాలను ఎక్కడ ఉంచాలో తెలియడం లేదు. మార్చురీ స్థాయికి మించి ఇప్పటికే భద్రపర్చారు.
: కరోనా... ఈ మహమ్మారి వచ్చి మనుషుల మధ్య ఉన్న బంధాలను తెంపేసింది.. అంతరాలను పెంచింది.. మనుషుల్లో ఉన్న మానవత్వాన్ని చంపేసింది..
ఆకాశంలో నెలవంక కనిపించడంతో సంప్రదాయబద్ధంగా పవిత్ర రంజాన్ మాసం ప్రారంభమైంది. ఈ మేరకు మంగళవారం రాత్రి మక్కా మసీదులో ఇషా నమాజు నుంచి ప్రత్యేక ప్రార్థనలు మొదలయ్యాయి.
తిరుపతి ఉప పోరులో.. బీజేపీకి అనుకోని షాక్ తగిలింది. గెలుపు కోసం బీజేపీ - జనసేన కూటమి సర్వ శక్తులనూ ధారపోస్తుండగా ఇప్పుడు అనుకోని చిక్కొకటి అడ్డొచ్చి పడింది.
వకీల్ సాబ్ సినిమాలో కీలక పాత్రలో నటించిన హీరోయిన్ నివేదా థామస్ కరోనా సోకి వారం గడవకముందే ప్రేక్షకులతో కలిసి థియేటర్ లో సినిమా చూడడం ఇప్పుడు మరో వివాదంగా మారుతుంది. తాజాగా నివేదా పీపీఈ...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిన్న 31,892 శాంపిల్స్ పరీక్షించగా వారిలో కొత్తగా 2,765 మంది కోవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయినట్లు వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులెటిన్ లో తెలిపింది.
భారత్ లో కరోనా వేగంగా విస్తరిస్తోంది. అత్యధికంగా రోజువారీ కరోనా కేసులు నమోదవుతున్న దేశంగా భారత్ నిలిచింది.
రాష్ట్రాల ముఖ్యమంత్రులంతా కరోనా కట్టడికి చర్యలు తీసుకోవాలని ప్రధాని మోడీ అన్నారు. కరోనా వల్ల మరోసారి సవాళ్లను ఎదుర్కోవాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు.
ఒకే చితిపై ఎనిమిది మంది మృతదేహాలను ఉంచి అంత్యక్రియలు నిర్వహించారు. ఈ ఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది. అంబాజ్ గాయ్ పట్టణంలో కరోనాతో ఎనిమిది మంది మృతి చెందారు. వారిని సమీపంలో ఉన్న స్మశానవాటికలో దహనం చెయ్యాలని...
రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. రోగుల ఆరోగ్య స్థితి సీరియస్ అయితేనే హాస్పిటల్స్ లో బెడ్స్ కేటాయించాలని నిర్ణయించి..
తెలంగాణలో కేసుల పెరుగుదలపై రాష్ట్ర ప్రభుత్వం హైఅలెర్ట్ జారీ చేసింది. రాబోయే నాలుగు వారాలు అత్యంత కీలకమని తెలిపింది.
ఏదైనా కష్టమొస్తే పల్లెటూళ్లలో అందరూ అయినవారే అవుతారు. అలాంటిది ఆ వ్యక్తి కరోనాతో మరణించాడని తెలియగానే బంధువుల్లో ఒక్కరూ దగ్గరకు రాలేకపోయారు.
ఇటీవలే కరోనా బారిన పడ్డ...సచిన్ టెండూల్కర్ ఆస్పత్రిలో చేరారు. కరోనా లక్షణాలు ఎక్కువగా ఉండటంతో పాటు..ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా వైద్యుల సలహా మేరకు తాను ఆస్పత్రిలో చేరుతున్నట్టు సచిన్ ప్రకటించాడు.
ఏపీలో కరోనా కేసులు భారీగా పెరుగుతుండడం అటు అధికార వర్గాలు, ఇటు ప్రజల్లో భయాందోళనలు వ్యక్తమౌతున్నాయి.
అదే తోపులాట, అదే నిర్లక్ష్యం
ఓ వైపు కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుంటే.. మరోవైపు తెలంగాణలో వ్యాక్సినేషన్ ప్రక్రియ నత్తనడకన సాగుతోంది.
భారత్లో కరోనా కల్లోలం సృష్టిస్తోంది. రాష్ట్రాలు లాక్డౌన్లు, కర్ఫ్యూలు విధించినా ఫలితం కనిపించడం లేదు.
Private School Teachers Protest In Hyderabad : మరోసారి కరోనా విజృంభించటంతో తెలంగాణాలో విద్యాసంస్థలన్నీ మూత పడ్డాయి. కరోనా కేసులు పెరుగుతుండటంతో విద్యాసంస్థల్ని మూసివేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయం మేరకు స్కూల్స్ నుంచి కాలేజీల...
ఏపీలో కరోనా కేసులు, మరణాలు భారీగా పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో కొత్తగా 984 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
ఏపీలో కరోనా కేసులు, మరణాలు భారీగా పెరుగుతున్నాయి. తెలంగాణలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది.
హైదరాబాద్ను వెంటాడుతున్న కరోనా... టెన్షన్లో ఉద్యోగులు
బీడ్ జిల్లాలో రేపటి నుంచి లాక్డౌన్ అమల్లోకి రానుంది. ఈ నెల 26వ తేదీ నుంచి ఏప్రిల్ 4వ తేదీ వరకు 10 రోజులపాటు జిల్లాలో సంపూర్ణ లాక్డౌన్ను అమలు చేయనున్నారు.
తెలంగాణ పాఠశాలల్లో డేంజర్ బెల్స్
హైదరాబాద్ నాగోల్లోని మైనార్టీ బాలికల రెసిడెన్షియల్ స్కూల్లో కరోనా కలకలం రేగింది. 38 విద్యార్ధులకు పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది.
మంచిర్యాల ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో.. కరోనా విజృంభించింది. 175 మందికి పరీక్షలు నిర్వహించగా 35 మంది విద్యార్థులకు పాజిటివ్ వచ్చింది.
తెలంగాణలో కరోనా మళ్లీ విజృంభిస్తోంది. కరీంనగర్ జిల్లా రామడుగు మండలం వెలిచాల అనుబంధ గ్రామం గుడ్డేలుగులపల్లిలో కరోనా కలకలం రేగింది.
ప్రముఖ బహు భాషా నటుడు ఆశిష్ విద్యార్ధికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. ఈ విషయాన్ని ఆయన సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. కాస్త జ్వరంగా అనిపించటంతో కరోనా పరీక్షలు చేయించుకున్నానని..... పాజిటివ్ అని తేలిందని...
పుట్టుకొస్తున్న కొత్త స్ట్రెయిన్లు... సెకండ్ వేవ్ మొదలైందా..?
BMC fine Rs 48 lakhs for not wearing mask : కరోనా..కరోనా..కరోనా. ఎక్కడ విన్నా అదే మాట. మాస్కులు..మాస్కులు పెట్టుకోండీ బాబూలూ అంటూ ప్రభుత్వాలు..అధికారుల గగ్గోలు. మాస్కులు పెట్టుకుని శానిటైజన్ రాసుకుని విసిగిపోయాం..ఈసారికరోనా వచ్చినా...
భారత్లో కరోనా సెకండ్ వేవ్ మొదలైందా..? పెరుగుతున్న కేసుల సంఖ్యే అందుకు సంకేతమా..? లాక్డౌన్ తర్వాత సాధారణ జీవనానికి అలవాటు పడ్డ ప్రజలు మళ్లీ నిబంధనల చట్రంలోకి వెళ్లక తప్పదా? గత ఏడు రోజులుగా పెరుగుతున్న...
అటెన్షన్ ప్లీజ్... కరోనా వచ్చింది.. పోయింది అనుకుంటున్నారా? గతేడాది లాక్డౌన్ పరిస్థితులు రావనుకుంటున్నారా? అయితే, మీరు ఖచ్చితంగా ఇది చూడాల్సిందే!.. మహమ్మారి మళ్లీ కోరలు చాచే అవకాశముందని తెలంగాణ వైద్య నిపుణులు అంటున్నారు.
udaipur: రాజస్థాన్ రాష్ట్రంలోని ఉదయ్పుర్లో మళ్లీ కరోనా కలకలం రేపింది. ఉదయ్పుర్ అంబమాత పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రజ్ఞచక్షు స్కూల్ లోని 25మంది అంధ విద్యార్థులకు కరోనా వైరస్ సోకింది. ప్రజ్ఞచక్షు అంధుల స్కూల్ లోని...
india corona cases: దేశంలో కరోనా తీవ్రత కొనసాగుతోంది. పాజిటివ్ కేసులు మళ్లీ భారీగా పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో ఏకంగా 17వేల 407 కొత్త కేసులు నమోదయ్యాయి. నిన్న 14వేల 989 కేసులు నమోదవగా,...
Corona vaccine : తెలంగాణ రాష్ట్రంలో కరోనా టీకా పంపిణీకి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇప్పటికే ఫ్రంట్ లైన్ వారియర్స్ కు టీకా వేసిన సంగతి తెలిసిందే. 2021, మార్చి 01వ తేదీ సోమవారం నుంచి 60...
Corona in Telangana : దేశవ్యాప్తంగా, ముఖ్యంగా పొరుగు రాష్ట్రాల్లో కరోనా మళ్లీ విజృంభిస్తున్న వేళ.. తెలంగాణ సరిహద్దుల్లో వైద్యాధికారులు అప్రమత్తమయ్యారు. రాష్ట్ర సరిహద్దుల్లో ఆంక్షల్ని కట్టుదిట్టం చేస్తున్నారు. కరోనా పేషెంట్లను గుర్తించేందుకు ప్రత్యేక నిఘా...
telangana budget : బడ్జెట్ సమావేశాలకు ముహూర్తం దగ్గరపడుతుండటంతో బడ్జెట్ రూపకల్పనపై తెలంగాణ ప్రభుత్వం కసరత్తు ముమ్మరం చేసింది. ఆర్థిక శాఖ అధికారులతో సీఎం కేసీఆర్, ఆర్థిక మంత్రి హరీష్ రావు, సీఎస్ సోమేష్ కుమార్...
holidays for schools and colleges: కరోనా తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మార్చి 1 నుంచి మే 4వరకు స్కూళ్లు, కాలేజీలకు ప్రభుత్వం సెలవులు ఇచ్చింది. ఈ మేరకు...
CoronaVirus Vitamin D: కరోనా మహమ్మారిని కట్టడి చేయలేక రీసెర్చర్స్, సైంటిస్టులు తలలు పట్టుకొంటుంటే.. వ్యాక్సిన్ డెవలప్మెంట్ ఎంత జరిగినా దానికంటే ముందే కొవిడ్ వేరియంట్లు పుట్టుకొస్తున్నాయి. ఈ మహమ్మారికి పాత టెక్నిక్ విటమిన్-డీతో చెక్...
SCR to restore 22 more special trains: తెలుగు రాష్ట్రాల్లోని రైలు ప్రయాణికులకు శుభవార్త. కరోనా కారణంగా రద్దు చేసిన రైళ్లలో మరికొన్ని పట్టాలెక్కబోతున్నాయి. మరో 22 ప్రత్యేక రైళ్లు అందుబాటులోకి రానున్నాయి. ప్రయాణికుల...
JEE Main-2021 Exams : జేఈఈ మెయిన్-2021 పరీక్షలు ఇవాళ్టి నుంచి ప్రారంభంకానున్నాయి. IIT, NIT తదితర ప్రతిష్ఠాత్మక సాంకేతిక విద్యాసంస్థల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఈ పరీక్షలు.. బుధ, గురు, శుక్రవారాల్లోనూ పరీక్షలు కొనసాగనున్నాయి. ఉదయం,...
janasena nadendla manohar fires on ysrcp: ఏపీ పంచాయతీ ఎన్నికల ఫలితాలపై స్పందించిన జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్.. వైసీపీ ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు. పంచాయతీ ఎన్నికల్లో ప్రభుత్వం అనేక...
till now no passenger trains: తక్కువ ఖర్చుతో దూర గమ్యస్థానాలకు చేరుకోవాలంటే పేద, మధ్య తరగతి వారికి ప్రధానమైన రవాణ మార్గం రైల్వే. లాంగ్ జర్నీ అనగానే ముందుగా గుర్తొచ్చేది ట్రైనే. ఇన్నాళ్లూ ప్రయాణికులతో...
Corona Vaccination: కరోనా వ్యాక్సిన్ వేసుకున్న 20 రోజులకే మరో ఇద్దరు డాక్టర్లకు పాజిటివ్ వచ్చింది. నిమ్స్కు చెందిన రెసిడెంట్ డాక్టర్, ఉస్మానియా వైద్య కళాశాలకు చెందిన పీజీ విద్యార్థికి పాజిటివ్ వచ్చినట్లు రిపోర్టులు చెబుతున్నాయి....
Anantha Padmanabhaswamy : రిచెస్ట్ గాడ్ ఎవరంటే అందరికీ టక్కున గుర్తుకు వచ్చే… అనంత పద్మనాభస్వామికి ఆర్థిక కష్టాలు వచ్చి పడ్డాయి. కేరళ సర్కార్కు బిల్లు చెల్లించలేని పరిస్థితికి చేరుకున్నాడు అనంత శయనుడు. అసలు.. పద్మనాభ...
India: ఇండియాలో కరోనావ్యాక్సిన్ సెకండ్ షాట్ కు ప్రభుత్వంతో పాటు ప్రజలు కూడా రెడీగా ఉన్నారు. 28రోజుల క్రితం మొదలుపెట్టిన డ్రైవ్.. రెండో విడతను శనివారం నుంచి నిర్వహించనున్నారు. అర్హులైన వారికి నేరుగా ఎస్సెమ్మెస్ లతో...
Corona Vaccination:వ్యాక్సిన్ తీసుకున్న వారికి వికటించి ఆరోగ్య సమస్యలు రావడం గురించి ముందుగానే హెచ్చరించారు. కరోనా మహమ్మారితో పోరాడేందుకు నెలల తరబడి శ్రమించి వైద్యులు రెడీ చేసిన వ్యాక్సిన్ తొలి దశ పంపిణీలోనే ఉంది. ముందుగా...
PM Modi Speech in Rajya Sabha : పార్లమెంట్ సమావేశాలు కొనసాగుతున్న క్రమంలో రాజ్యసభలో ప్రధాని మోడీ రాష్ట్రపతి ధన్యవాద తీర్మానం అనంతరం ప్రసంగించారు. ఈ సందర్భంగా మోడీ మాట్లాడుతూ రాష్ట్రపతి ప్రసంగం ఆ దశాబ్దానికే మార్గదర్శకంగా...