Home » Corona
29 కేసుల్లో 27 కేసులు కోవిషీల్డ్ వ్యాక్సిన్ తర్వాత సంభవించాయని కీలక పరిశోధనలు సూచిస్తున్నాయి.
యావత్ ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా మహమ్మారి.. మానవాళిని వెంటాడుతోంది. కొత్త కొత్త వేరియంట్ల రూపాల్లో విరుచుకుపడుతోంది.
గత కొన్ని వారాలుగా సింగపూర్, హాంకాంగ్ లో కరోనా కేసులు పెరుగుతున్నాయి. దీంతో తాము అప్రమత్తంగా ఉన్నట్లు కేంద్రం చెప్పింది.
సింగపూర్లో కోవిడ్-19 కేసుల్లో గణనీయమైన పెరుగుదల ఉంది. వీటిలో ఎక్కువ భాగం JN.1 వేరియంట్ కారణం.
రోగనిరోధక శక్తి తగ్గడం వంటి కారణాల వల్ల ఈ పెరుగుదల సంభవించిందని మంత్రిత్వ శాఖ పేర్కొంది.
ఇప్పటికే ముడా స్కామ్ తో కర్ణాటక అట్టుడుకుతుండగా.. తాజాగా మరో కుంభకోణం వెలుగు చూడటంతో రాబోయే రోజుల్లో కర్ణాటక రాజకీయాలు మరింత హీట్ ఎక్కనున్నాయి.
బాలీవుడ్ అంతా సందడిగా ఉన్న సమయంలో ఓ హీరో షాక్ ఇచ్చాడు.
Devotees Rush In Temples : భక్తులతో కిటకిటలాడుతున్న ఆలయాలు.. ఎందుకిలా? మనిషి మార్పు వచ్చిందా?
విదేశాల్లో స్థిరపడి అప్పుడప్పుడు భారత్ వచ్చే ఎన్ఆర్ఐలు కూడా స్వదేశానికి వచ్చిన వెంటనే ముందుగా తిరుమల సహా ఇతర ఆధ్యాత్మిక క్షేత్రాలు దర్శించుకుంటున్నారు.
పుణ్యక్షేత్రాల సందర్శనకు బయలుదేరడం రిటైరయిన తర్వాత చేయాల్సిన ప్రయాణంగా ఇప్పుడు ఎవరూ చూడడం లేదు. యువతీ యువకులు సొంతంగా మాత్రమే కాకుండా కుటుంబాలతో కలిసి ఆధ్యాత్మిక పర్యటనలు చేస్తుండడం గమనిస్తే మహమ్మారి తర్వాత భారతీయల ఆలోచనల్లో మార్పు వచ్�