ఢిల్లీలో రోజువారీ కరోనా కేసులు అధికంగా నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఇవాళ మీడియాతో మాట్లాడారు. ''కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఈ విషయంపై మేము దృష్టిసారించాం. కరోనా వ్యాప్తి తగ్గించడానికి అవసరమైన
దేశంలో కొత్తగా 19,893 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 1,36,478గా ఉన్నాయని పేర్కొంది. ఇప్పటివరకు దేశంలో నమోదైన కరోనా కేసుల సంఖ్య మొత్తం 4,40,87,037కి పెరిగిందని వివరించింది. దేశంలో కరోనా
మొన్న నమోదైన కరోనా కేసులలో పోల్చితే గత 24 గంటల్లో దేశంలో కరోనా కేసులు భారీగా పెరిగాయి. మొన్న దేశంలో 13,734 కరోనా కేసులు నమోదైన విషయం తెలిసిందే. గత 24 గంటల్లో దేశంలో కొత్తగా 17,135 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర, వైద్య ఆరోగ్య శాఖ తెలిపింద
దేశంలో కొత్తగా 13,734 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. అలాగే, గత 24 గంటల్లో 17,897 మంది కరోనా నుంచి కోలుకున్నారని పేర్కొంది. దీంతో దేశంలో ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 4,33,83,787కు చేరిందని తెలిపింది.
దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరిగాయి. కొత్తగా 18 వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కొత్తగా 18,313 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. గత 24 గంటల్లో కరోనా బారిన పడి 57 మంది మృతి చెందారు. 20,742 మంది వైరస్ నుంచి కోలుకుని డిశ్చార్జీ అయ్యారు.
దేశంలో కొత్తగా 20,279 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ పేర్కొంది. దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 1,52,200గా ఉందని తెలిపింది. ప్రస్తుతం రికవరీ రేటు 98.45 శాతంగా ఉందని పేర్కొంది. గత 24 గంటల్లో 18,143 మంది కరోనా నుంచి కోలుకున్నారని తెల�
దేశంలో కరోనా కేసుల ఉద్ధృతి కొనసాగుతోంది. కొత్తగా 21,411 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. అలాగే, గత 24 గంటల్లో 20,726 మంది కరోనా నుంచి కోలుకున్నట్లు పేర్కొంది. అదే సమయంలో కరోనా వల్ల 67 మంది ప్రాణాలు కోల్పోయారని
దేశంలో కొత్తగా 21,880 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. అలాగే, గత 24 గంటల్లో 60 మంది ప్రాణాలు కోల్పోయారని పేర్కొంది. దేశంలో హోం క్వారంటైన్లలో, ఆసుపత్రుల్లో ప్రస్తుతం కరోనాకు 1,49,482 మంది (0.34 శాతం) చికిత్స పొందుతున్న
దేశంలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. కొత్తగా 21,566 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. అలాగే, 24 గంటల్లో 18,294 మంది కోలుకున్నారని పేర్కొంది. దేశంలో యాక్టివ్ కేసులు 1,48,881 ఉన్నాయని తెలిపింది. రోజువారీ పాటిజివిటీ రేటు 4.25 శ
దేశంలో కొత్తగా 20,557 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. అలాగే, 24 గంటల్లో 18,517 మంది కరోనా నుంచి కోలుకున్నారని పేర్కొంది. కరోనా వల్ల మరో 40 మంది ప్రాణాలు కోల్పోయారని, దీంతో ఇప్పటివరకు ఈ వైరస్ వల్ల మృతి చెందిన �