Home » corona cases in india
దేశంలో కరోనా కేసులు మళ్లీ స్వల్పంగా పెరిగాయి. గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 36,571 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి
దేశంలో కరోనా ఉదృతి కొనసాగుతుంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 32,937 మందికి కరోనా సోకింది. 417 మంది మృతి చెందారు
దేశ వ్యాప్తంగా మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు
భారత్ లో కరోనా మహమ్మారి మరోసారి విజృంభిస్తుంది. పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతుంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 44,230 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్యమంత్రిత్వ శాఖ పేర్కొంది. ఇదే సమయంలో 555 మంది కొవిడ్ బారిన పడి మృతి చెందారు.
దేశంలో సగం కేసులు అక్కడి నుంచే.. ఎందుకంటే..?
దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతుంది. దేశంలో నమోదవుతున్న కేసుల్లో కేరళ రాష్ట్రము నుంచి 50 శాతం కేసులు వస్తున్నాయి. ఇక మృతుల సంఖ్య మహారాష్ట్రలో అధికంగా ఉంది. దేశంలో నమోదవుతున్న కరోనా కేసుల్లో ఈ రెండు రాష్ట్రాల నుంచి 65 శాతం కరోనా కేసులు నమోదవుతున�
కరోనాపై మోడీ కేబినెట్ మీట్
ఒక వ్యక్తి నుంచి 406 మందికి కరోనా
భారత్లో కరోనా విజృంభణ కొనసాగుతోంది. రోజురోజుకీ రికార్డు స్థాయిలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. తాజాగా ప్రపంచవ్యాప్తంగా ఒకే రోజులో అత్యధిక కేసులు నమోదైన దేశంగా భారత్ తన రికార్డును తానే బ్రేక్ చేసింది. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 10లక్షల 59వేల 34