Home » corona cases
నాలుగు, ఐదు వారాలుగా కేసులు పెరుగుతున్నాయని, ప్రత్యేకంగా రాష్ట్రంలో కూడా కేసులు పెరుగుతున్నాయని తెలంగాణ డీహెచ్ శ్రీనివాసరావు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం విధించిన రాత్రి కర్ఫ్యూ వల్ల కరోనా పాజిటివ్ కేసులను తగ్గించవచ్చని చెప్పారు.
Corona Cases:కరోనా సెకండ్ వేవ్ విసురుతున్న సవాల్కు దాదాపు అన్ని రాష్ట్రాలు బెంబేలెత్తిపోతున్నాయి. వైరస్ ఉధృతికి ఉక్కిరిబిక్కిరవుతున్నాయి. నైట్ కర్ఫ్యూలు, ఆంక్షలు ఏ మాత్రం సరిపోవడంలేదు. మహారాష్ట్రలో పరిస్థితి మరింత భయానకంగా మారుతోంది. కర్ణాటక
భారత్పై కరోనా భీకర దాడి కొనసాగుతోంది. లక్షా...రెండు లక్షలు..దాటి... రోజు వారీ కేసులు మూడు లక్షల దిశగా దూసుకుపోతున్నాయి. నిమిషానికి 190 పాజిటివ్ కేసులు భారత్లో నమోదవుతున్నాయి. పరిస్థితి ఇలానే కొనసాగితే ఈ వారంలోనే 3లక్షల పాజిటివ్ కేసులు నమోదవడం
దేశంలో మిగిలిన రాష్ట్రాల కరోనా కేసులు ఒక ఎత్తైతే.. మహారాష్ట్రది మరో ఎత్తు. 15 రోజుల పాటు కర్ఫ్యూ, 144 సెక్షన్ అమలు చేస్తున్నా కానీ మహారాష్ట్రలో కేసులు తగ్గకపోడంతో పూర్తి స్థాయి లాక్డౌన్ వైపు మహా సర్కార్ ఆలోచిస్తుంది.
తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. నిన్న కొత్తగా 4,009 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మొన్నటితో పోలిస్తే దాదాపు 1000 కేసులు తగ్గాయి.
సామాన్యులు మొదలు పలువురు సెలబ్రిటీలు వైరస్ బారిన పడి కన్నుమూశారు. ఇదే పరిస్ధితి ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనూ ఉంది. తాజాగా ఆంధ్రప్రదేశ్ లో కరోనా సోకి ఒక డిఎస్పీ స్ధాయి అధికారి కన్నుమూశారు.
పోలీస్ శాఖను కరోనా కేసులు కలవరపెడుతున్నాయి. ఈ క్రమంలో డ్రంక్ అండ్ డ్రైవ్ చేయాలంటేనే పోలీసులు వణికిపోతున్నారు.
తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు విపరీతంగా నమోదవుతూ ఉన్నాయి. ఇప్పటికే దేశవ్యాప్తంగా సెకెండ్ వేవ్ మొదలవగా.. కేసులు భారీగా పెరిగిపోతూ ఉన్నాయి. ఈ క్రమంలోనే లేటెస్ట్గా తెలంగాణలో నిన్న(16 ఏప్రిల్ 2021) రాత్రి 8 గంటల వరకు 1,26,235 కరోనా నిర్ధరణ పరీక్షలు నిర�
ఈ క్రమంలో సీఎం జగన్ అలర్ట్ అయ్యారు. కరోనా కట్టడి చర్యలపై అధికారులతో చర్చించారు. వారికి కీలక ఆదేశాలు, సూచనలు ఇచ్చారు. కోవిడ్ నియంత్రణకు మన దగ్గరున్న ఏకైక అస్త్రం వ్యాక్సినేషన్ అని సీఎం జగన్ అన్నారు. కరోనా సమస్యకు తుది పరిష్కారం వ్యాక్సినేష�