Home » corona cases
దేశంలో ప్రతిరోజూ కొత్త కరోనా సోకిన వారి సంఖ్య రికార్డులను బద్దలు కొడుతోంది. దేశంలో మొదటిసారిగా అత్యధిక సంఖ్యలో కరోనా కేసులు నమోదయ్యాయి. ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదిక ప్రకారం.. గడిచిన 24 గంటల్లో 2లక్షల 17వేల 353 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. ఇదే సమ�
ఉత్తరాఖండ్లోని హరిద్వార్లో జరిగిన కుంభమేళాలో కరోనా కలకలం రేపింది. ఐదు రోజుల వ్యవధిలోనే అక్కడ 1701మంది కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని అధికారులు తెలిపారు. కుంభమేళా జరిగిన ప్రదేశంలో ఏప్రిల్ 10 నుంచి 14 వరకు మొత్తంగా 2లక్షల 36వేల 751
కరోనా ఉధృతి నేపథ్యంలో తెలంగాణ వైద్యశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వాసుపత్రుల్లో ఇప్పుడున్న బెడ్స్కు అదనంగా 25 బెడ్స్ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.
అనేక రాష్ట్రాల్లో పరిస్థితి భయానకంగా ఉంది. కరోనా రోగులు ఆసుపత్రులకు పోటెత్తుతున్నారు. కానీ చాలా చోట్ల రోగులకు సరిపడ బెడ్లు ఉండడం లేదు. వెంటిలేటర్లు, ఐసీయూ వంటి సౌకర్యాలు లేక దయనీయ పరిస్థితుల్లో రోగులు ప్రాణాలు పొగొట్టుకుంటున్నారు. ప్రస్తు
దేశవ్యాప్తంగా నమోదవుతున్న కేసుల్లో.. సగం ఒక్క మహారాష్ట్రలోనే నమోదవుతున్నాయి. లాక్డౌన్... కరోనా కట్టడికి మహారాష్ట్ర సర్కార్ ముందున్న ఏకైక ఆయుధం.
దేశంలో కరోనా వైరస్ అంతకంతకూ విస్తరిస్తోంది. భారత్లో కరోనా సెకండ్వేవ్ దూకుడు పెంచుతోంది. రోజురోజుకు కేసుల సంఖ్య శరవేగంతో పెరుగుతోంది.
తెలంగాణలో పెరిగిపోతున్న కరోనా కేసుల నియంత్రణకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ అంశంపై ప్రభుత్వం సమర్పించిన నివేదికపై అసహనం వ్యక్తం చేసింది.
ఆంధ్రప్రదేశ్లో కరోనా మహమ్మారి.. చాప కింద నీరులా విస్తరిస్తోంది.. రాష్ట్రంలో కరోనా కేసులు భారీగా పెరిగిపోతున్నాయి.
Telangana Covid19 : తెలంగాణలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. రోజువారీ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో కొత్తగా 403 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మరో ఇద్దరు కరోనాతో చనిపోయారు. తెలంగాణలో ప్రస్తుతం యాక్టివ్ కేసులు 4వేల 583 ఉన్నాయి. వీరిలో 1,815 మం�
ఏపీలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. గతంలో వందల్లో కేసులు నమోదవుతుంటే..ప్రస్తుతం ఆ సంఖ్య వేయికి చేరుకొంటోంది.