corona cases

    ఏపీలో కొత్తగా 120 కరోనా కేసులు, ఒకరు మృతి

    March 10, 2021 / 05:49 PM IST

    ఏపీలో కరోనా కేసులపై రాష్ట్ర వైద్యారోగ్య శాఖ బులెటిన్‌ విడుదల చేసింది. గడిచిన 24 గంటల్లో 48వేల 973 కరోనా పరీక్షలు నిర్వహించగా.. 120 కొత్త కేసులు నమోదయ్యాయి. చిత్తూరు జిల్లాలో ఒకరు కరోనాతో చనిపోయారు. రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 8లక్షల 91వేల 004కి చేరిం�

    ఇండియాలో విచిత్రమైన పరిస్థితి.. రికవరీలతో పాటు పెరుగుతున్న కొత్త కరోనా కేసులు

    March 10, 2021 / 10:56 AM IST

    దేశంలో కరోనా ఉధృతి కొనసాగుతోంది. కరోనా కొత్త కేసుల్లో పెరుగుతూనే ఉన్నాయి. నిత్యం సుమారు 17 వేల కేసులు నమోదవుతున్నాయి. నిన్న(మార్చి 9,2021) రోజూవారీ కేసుల్లో కొద్దిమేర తగ్గుదల కనిపించినప్పటికీ, మరోసారి 17వేల 921 పాజిటివ్ కేసులు వెలుగుచూశాయి. అయితే గడ�

    తెలంగాణలో కొత్తగా 189 కరోనా కేసులు, రెండు మరణాలు

    March 10, 2021 / 10:07 AM IST

    తెలంగాణలో కొత్తగా 189 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 3లక్షల 342కి చేరింది. నిన్న(మార్చి 9,2021) రాత్రి 8 గంటల వరకు 39వేల కరోనా నిర్ధరణ పరీక్షలు నిర్వహించారు. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ బుధవారం(మార్చి 10,2021) ఉదయం బులిటెన్‌ �

    కొత్త వేరియంట్స్‌తో హడలెత్తిస్తోన్న కరోనా..బయటికి వెళితే మాస్క్‌, ఫిజికల్ డిస్టెన్స్ తప్పనిసరి

    March 10, 2021 / 08:20 AM IST

    అటెన్షన్ ప్లీజ్‌... కరోనా వచ్చింది.. పోయింది అనుకుంటున్నారా? గతేడాది లాక్‌డౌన్ పరిస్థితులు రావనుకుంటున్నారా? అయితే, మీరు ఖచ్చితంగా ఇది చూడాల్సిందే!.. మహమ్మారి మళ్లీ కోరలు చాచే అవకాశముందని తెలంగాణ వైద్య నిపుణులు అంటున్నారు.

    కరోనా కల్లోలం, మరోసారి 18వేలకు పైగా కొత్త కేసులు

    March 8, 2021 / 11:36 AM IST

    భారత్ లో కరోనా తీవ్రత కంటిన్యూ అవుతోంది. కొత్త కేసులు పెరుగుతూనే ఉన్నాయి. మూడు రోజులుగా నిత్యం కేసులు 18వేలకు పైనే నమోదవుతున్నాయి. తాజాగా 5లక్షల 37వేల 764 కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 18వేల 599 కొత్త కేసులు వెలుగుచూశాయి.

    దేశంలో మళ్లీ వంద దాటిన కరోనా మరణాలు, కొత్తగా 16వేల 839 కేసులు

    March 5, 2021 / 10:40 AM IST

    new corona cases india: దేశంలో కరోనా ఉధృతి కంటిన్యూ అవుతోంది. ఒకవైపు, దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం ముమ్మరంగా సాగుతుండగా..మరోవైపు, కొత్త కేసులు 17వేలకు చేరుతుండటం ఆందోళన కలిగిస్తోంది. గురువారం(మార్చి 4,2021) 7లక్షల 61వేల 834 మందికి కొవిడ్ నిర్ధారణ ప�

    దేశంలో పెరుగుతున్న కరోనా కేసులు.. కోటి 11లక్షలు దాటిన బాధితులు

    March 3, 2021 / 11:31 AM IST

    Covid-19 cases rise in india: ఇండియాలో మళ్లీ కరోనా కలకలం రేగింది. వ్యాక్సిన్ వచ్చినా ఇంకా ముప్పు తొలగలేదు. చాపకింద నీరులా కొవిడ్ వైరస్ వ్యాపిస్తోంది. ప్రపంచ దేశాలతోపాటు భారత్ లోనూ కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. దేశంలో కొత్తగా 14వేల 989 పాజిటివ్ కేసులు నమోదయ్యా

    కరోనా కలకలం.. ఒకే స్కూల్‌లో 229మంది విద్యార్థులకు పాజిటివ్

    February 25, 2021 / 12:31 PM IST

    229 school students test corona positive: మహారాష్ట్రలో కరోనా మహమ్మారి మళ్లీ ఉగ్రరూపం దాల్చింది. భారీ స్థాయిలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. నిన్న ఒక్కరోజే 8వేలకు పైగా కేసులు బయటపడ్డాయి. దీనికి తోడు మరో కలకలం రేగింది. ఒకే స్కూల్ కి చెందిన 229 మంది విద్యార్థులు, ముగ్గురు స�

    పెరుగుతున్న కరోనా కేసులు..బెంగుళూరులో మ‌రో అపార్ట్‌మెంట్ సీజ్‌

    February 23, 2021 / 09:29 PM IST

    bengaluru బెంగళూరులో మ‌ళ్లీ క‌రోనా వైర‌స్ కేసులు పెరిగాయి. 1500 మంది నివాసితులు ఉండే ఓ అపార్ట్‌మెంట్ కాంప్లెక్స్‌లో ప‌ది మందికి కోవిడ్ వ‌చ్చింది. ఫిబ్ర‌వ‌రి 15 నుంచి 22వ తేదీ మ‌ధ్య వారంతా పాజిటివ్‌గా తేలిన‌ట్లు బీబీఎంపీ క‌మీష‌నర్ మంజునాథ్ ప్ర‌సాద్ తె

    మాట్లాడకుండా తినండి… రెస్టారెంట్లలో ప్రభుత్వం కొత్త నిబంధన

    February 22, 2021 / 12:33 PM IST

    not to talk in restaurants, japan new rule: కరోనా మహమ్మారి వెలుగుచూసి ఏడాదికిపైగా అవుతోంది. యావత్ ప్రపంచం కరోనాపై పోరాటం చేస్తోంది. అయినా కరోనా కల్లోలం కొనసాగుతూనే ఉంది. వ్యాక్సిన్లు వచ్చినా.. కరోనాలో కొత్త రకాలు ప్రజలను భయపెడుతున్నాయి. ఏమాత్రం నిర్లక్ష్యంగా ఉన్న ప్�

10TV Telugu News