Home » corona cases
BMC seals : భారతదేశంలో కరోనా వైరస్ కేసులు మళ్లీ పెరుగుతుండడం కలకలం రేపుతోంది. ఇప్పటికే వ్యాక్సిన్ పంపిణీ జోరుగా జరుగుతోంది. అయితే కొన్ని రాష్ట్రాల్లో ప్రజలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడంతో కేసులు పెరుగుతున్నాయి. దీంతో అధికారులు కఠిన చర్యలు తీస�
corona virus cases increase again in india: భారత్ లో మళ్లీ కరోనా మహమ్మారి కలకలం రేగింది. కరోనా అదుపులోకి వచ్చింది అని ప్రభుత్వాలు, ప్రజలు ఊపిరిపీల్చుకునే లోపే మళ్లీ అలజడి మొదలైంది. దేశంలో కొంతకాలంగా తగ్గుమఖం పట్టిన కొవిడ్ కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. 22 రోజుల తర్వాత కొ�
కరోనా వైరస్ వల్ల యావత్ ప్రపంచం కుదేలైంది. లక్షలాది మంది ప్రాణాలు కోల్పోయారు. అన్ని దేశాలు ఆర్థికంగా ఎంతో నష్టపోయాయి. కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి రావడంతో ఇప్పుడిప్పుడే పరిస్థితులు అందుబాటులోకి వస్తున్నాయి. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్లో గడి�
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టగా.. గడిచిన 24గంటల్లో రాష్ట్రంలో 50,794 కరోనా పరీక్షలు నిర్వహించగా, 326 కరోనా పాజిటివ్ కేసులు వచ్చాయి. దీంతో రాష్ట్రంలో కరోనా సోకిన వారి సంఖ్య 8లక్షల 81వేల 599కి చేరింది. ఈ మేరకు వైద్యారోగ్యశాఖ హెల్త
COVID 19 in AP : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 24 గంటల్లో 357 కరోనా కేసులు నమోదయ్యాయి. నలుగురు చనిపోయారు. ఈ మేరకు 2020, డిసెంబర్ 24వ తేదీ గురువారం సాయంత్రం ప్రభుత్వం హెల్త్ బులెటిన్లో వెల్లడించింది. 59 వేల 551 శాంపిల్స్ పరీక్షించినట్లు, అనంతపూర్, వైఎస్ఆర్ కడప, కృష్ణ
Covid Positive Cases In Andhra Pradesh : ఏపీ రాష్ట్రంలో క్రమక్రమంగా కరోనా తగ్గుముఖం పడుతున్నట్లే కనిపిస్తోంది. తొలుత వేల సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతున్న సంగతి తెలిసిందే. భారీగానే కరోనా టెస్టులు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా 24 గంటల్లో 381 కోవిడ్ 19 పాజిటి�
రోజుకు పది వేల కేసులు నమోదై దేశవ్యాప్తంగా రాష్ట్రం గురించి ఆందోళన కలిగేలా వచ్చిన కరోనా కేసులు ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం గణనీయంగా తగ్గుముఖం పట్టాయి. గడిచిన 24 గంటల్లో కరోనా బులెటిన్ ప్రకారం ఏపీలో కొత్తగా 545 కరోనా కేసులు మాత్రమే నమోదయ్యాయి. దీ
రోజుకు పది వేల కేసులు నమోదయిన పరిస్థితి నుంచి వెయ్యి కేసులు మాత్రమే నమోదయ్యే పరిస్థితిలోకి వచ్చింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాం. దేశవ్యాప్తంగా రాష్ట్రం గురించి ఆందోళన కలిగేలా వచ్చిన కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యా
Corona cases reduced : ఆంధ్రప్రదేశ్ లో భారీగా కరోనా కేసులు తగ్గాయి. వేల సంఖ్య నుంచి వందల సంఖ్యకు పడిపోయాయి. ఏపీలో కొత్తగా 753 కరోనా కేసులు నమోదు అయ్యాయి. గత 24 గంట్లలో 13 మంది మృతి చెందారు. రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 8,54,074కి చేరింది. ఇప్పటివరకు 6,881 మంది మృతి చెందార�
COVID 19 in Telangana : తెలంగాణ రాష్ట్రంలో కరోనా క్రమంగా తగ్గుముఖం పడుతున్నట్లే కనిపిస్తోంది. నిత్యం వేల సంఖ్యలో కేసులు నమోదవుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆ సంఖ్య వందల్లోకి చేరుకొంటోంది. గత 24 గంటల్లో 661 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని, 1, 637 మంది కోలుకు