Home » corona cases
ప్రస్తుతం ప్రపంచంలో కరోనా కేసులు అత్యధికంగా ఉన్న దేశాల జాబితాలో భారత్ 2వ స్థానంలో ఉన్న విషయం తేలిసిందే. మొదటి స్టానంలో అమెరికా కొనసాగుతోంది. ప్రస్తుతం అమెరికాలో 65 లక్షలకుపైగా కేసులు నమోదయ్యాయి. భారత్లో కేసులు 46 లక్షలకు చేరువలో ఉన్నాయి అయిత
రాష్ట్రంలో గత 24గంటల్లో నమోదైన కరోనా కేసుల వివరాలిలా ఉన్నాయి. మొత్తం 63వేల 77మంది శాంపిల్స్ ను పరీక్షించారు. ఇందులో 10వేల 603మందికి కొవిడ్ పాజిటివ్ గా నిర్దారణ అయింది. కోవిడ్ వల్ల నెల్లూరులో పద్నాలుగు మంది, చిత్తూరులో పన్నెండు మంది, కడపలో తొమ్మిది �
యావత్ ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ మహమ్మారి భారత్ లోనూ విశ్వరూపం చూపిస్తోంది. నిత్యం వేల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. దేశంలో శర వేగంగా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. ఇప్పటికే కేసుల సంఖ్య 29 లక్షల మార్క్ దాటింది. ఇంకా ఎంతకాలం ఈ మహమ�
ఆంధ్రప్రదేశ్లో కొత్తగా 9,024 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 58,315 కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు చేయగా 9,024 మందికి పాజిటివ్గా నిర్ధారణ అయింది. తాజా పరీక్షల్లో 27,407 ట్రూనాట్ పద్ధతిలో, 30,908 ర్యాపిడ్ టెస్టింగ్ పద్ధతిలో చేశారు. ఇప్
ఏపీలో కరోనా కేసులు రెండు లక్షలు దాటాయి. ఒక్కరోజు 10,171 కేసులు నమోదయ్యాయి. 24 గంటల్లో కరోనాతో 89 మంది మృతి చెందారు. దీంతో ఏపీలో కేసుల సంఖ్య 2,06,960కు చేరింది. రాష్ట్రంలో ఇప్పటివరకు 1842 మంది మృతి చెందారు. ఏపీలో 84,654 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కరోనా నుంచి 1,20,464 మంది
ఆంధ్రప్రదేశ్ లో కరోనా రికవరీ కేసులు తగ్గుతూ ఉంటే దానికి 4రెట్లు పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. బుధవారం ఉదయం 9గంటల నుంచి గురువారం ఉదయం 9గంటల వరకూ 63వేల మందికి పరీక్షలు జరుపగా 10వేల 328మందికి కొవిడ్ పాజిటివ్ గా తేలింది. కొవిడ్ కారణంగా అనంతపూర్ లో ప�
భారతదేశంలో రికార్డు స్థాయిలో కరోనా రోగుల సంఖ్య పెరిగిపోతోంది. గత 24గంటల్లో భారతదేశంలోనే బ్రెజిల్ కంటే అత్యధిక కేసులు నమోదయ్యాయి. దేశంలో మొత్తం సోకిన వారి సంఖ్య 17 లక్షలు దాటగా.. ఆరోగ్య మంత్రిత్వ శాఖ తాజా లెక్కల ప్రకారం, దేశంలో ఇప్పటివరకు 17 లక్ష�
రోజువారీగా జరుగుతున్న పరీక్షల్లో పదివేలకు తగ్గకుండా కేసులు నమోదవుతున్నాయి. కరోనా టెస్టులు వేగవంతంగా జరుగుతుండటంతో కేసుల నమోదు సంఖ్య అలానే ఉంది. గడిచిన 24గంటలు అంటే గురువారం ఉదయం 9గంటల నుంచి శుక్రవారం ఉదయం 9 గంటల వరకూ నమోదైన కేసుల సంఖ్య 10వేల 376�
తెలంగాణలో కరోనా విజృంభణ కొనసాగుతూనేవుంది. రోజు రోజుకు పాజిటివ్ కేసులు, మరణాల సంఖ్య పెరుగుతూనేవుంది. రాష్ట్రంలో కొత్తగా 1,764 కరోనా కేసులు నమోదు అయ్యాయి. ఇవాళ కరోనా బారిన పడి 12 మంది మృతి చెందారు. రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనాతో 492 మంది మృతి చెందారు. �
ఏపీలో కరోనా ఉగ్రరూపం చూపుతోంది. రాష్ట్రంలో రికార్డ్ స్థాయిలో కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. రాష్ట్రంలో కొత్తగా 10,093 కరోనా పాజిటివ్ కేసులు, 65 మంది మృతి చెందారు. ఏపీలో 1,20,390కు చేరిన కేసులు, 1,213 మంది మృతి చెందారు. ఏపీలో 63,771 యాక్టివ్ కేసులు ఉన్నాయి.