corona cases

    భారత్‌లో కరోనా విశ్వరూపం.. 15లక్షలు దాటిన కేసులు, 34వేలు దాటిన మరణాలు

    July 29, 2020 / 11:05 AM IST

    దేశంలో కరోనా వైరస్‌ మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. భారత్ లో కరోనా కేసుల సంఖ్య 15లక్షలు, మరణాలు 34వేలు దాటడం ఆందోళనకు గురి చేస్తోంది. నిత్యం దాదాపు 50వేల పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయి. నిన్న ఒక్కరోజే దేశవ్యాప్తంగా 48వేల 513 పాజిటివ్‌ కేసులు బయటపడ�

    తెలంగాణలో 24 గంటల్లో 1,610 కరోనా కేసులు

    July 28, 2020 / 09:46 PM IST

    తెలంగాణలో కొత్తగా 1,610 కరోనా కేసులు నమోదు అయ్యాయి. సోమవారం (జులై 28, 2020) రాత్రి 8 గంటల వరకు నిర్వహించిన కరోనా నిర్ధారణ పరీక్షల్లో ఈ కేసులు నమోదు అయ్యాయి. ఈ మేరకు రాష్ట్ర వైద్యాధికారులు వెల్లడించారు. కరోనాతో 9 మంది చనిపోయారని వివరించారు. జీహెచ్‌ఎంసీ �

    ఏపీలో 24 గంటల్లో 7948 కరోనా కేసులు, 58 మంది మృతి

    July 28, 2020 / 09:28 PM IST

    ఏపీలో కరోనా కేసులు, మరణాలు పెరుగుతున్నాయి. 24 గంటల్లో 7948 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనాతో 58 మంది మృతి చెందారు. ఏపీలో ఇప్పటివరకు 1,10,297 కరోనా కేసులు నమోదు అయ్యాయి. వైరస్ సోకి 1,148 మంది మృతి చెందారు. ప్రస్తుతం ఏపీలో 56,527 యాక్టివ్ కేసులు ఉన్నాయి. వారు వివిధ ఆ

    భారత్‌లో రోజుకు లక్ష కరోనా కేసులు నమోదయ్యే పరిస్థితులు

    July 28, 2020 / 07:42 PM IST

    భారత్‌లో 40 వేల పైనే కరోనా కేసులు. ఈ డిజిట్స్ చాలు.. దేశంలో కరోనా ఏ స్థాయిలో ఉందో చెప్పడానికి. ఇదిలాగే కంటిన్యూ అయితే.. ఇండియా మరో అమెరికా అవుతుందా? అన్‌లాక్‌ 3.0 అదిరిపోయే షాకిస్తుందా? వ్యాక్సిన్ వచ్చే దాకా ఈ విలయం తప్పదా? నెల క్రితం వరకు.. రోజుకు ఐద�

    భారత్‌లో 32వేలు దాటిన కరోనా మరణాలు, 14లక్షలకు చేరువలో కేసులు

    July 26, 2020 / 10:27 AM IST

    దేశంలో కరోనా వైరస్‌ మహమ్మారి విశ్వరూపం కొనసాగుతోంది. నిత్యం దాదాపు 50వేల కేసులు, దాదాపు 700 మరణాలు నమోదవుతున్నాయి. నిన్న(జూలై 25,2020) ఒక్కరోజే దేశవ్యాప్తంగా 48వేల 661 పాజిటివ్‌ కేసులు బయటపడ్డాయి. దీంతో దేశంలో కరోనా కేసుల సంఖ్య 13లక్షల 85వేల 552కు చేరింది. ఇ�

    గుడ్ న్యూస్, పెద్ద మొత్తంలో కరోనా మందు సిద్ధం చేస్తున్న జగన్ ప్రభుత్వం, జిల్లాలకు చేరనున్న 15వేల డోసుల రెమ్‌డెసివర్

    July 25, 2020 / 12:34 PM IST

    కోవిడ్‌ మరణాల రేటు తగ్గించడానికి రాష్ట్ర ప్రభుత్వం మరిన్ని చర్యలు చేపట్టింది. వైరస్‌ కారణంగా విషమ పరిస్థితులను ఎదుర్కొంటున్న వారికి ఉపయోగించే రెమ్‌డెసివిర్, టోసీలిజుమబ్‌ లాంటి యాంటీవైరల్‌ డ్రగ్ లను పెద్ద మొత్తంలో ఆస్పత్రులకు అందుబాటుల�

    24గంటల్లో దాదాపుగా 49వేల కేసులు, 757 మరణాలు.. భారత్‌లో కరోనా కల్లోలం

    July 25, 2020 / 10:16 AM IST

    భారత్ లో కరోనా తీవ్రత కంటిన్యూ అవుతోంది. రికార్డు స్థాయిలో కొత్త కేసులు, మరణాలు నమోదవుతున్నాయి. తాజాగా గత 24 గంటల్లో 48,916 కొత్త కేసులు నమోదయ్యాయి. నిన్నటితో పోలిస్తే కేసుల సంఖ్య తగ్గింది. కొత్తగా 757 మంది మరణించడంతో మృతుల సంఖ్య 31వేల 358కి పెరిగింది. ద

    భారత్ లో 12 ల‌క్ష‌లు దాటిన క‌రోనా కేసులు

    July 24, 2020 / 01:28 AM IST

    భారత్ లో క‌రోనా వైర‌స్ విజృంభిస్తోంది. వారం రోజులుగా 32 వేల‌కు పైగా పాజ‌టివ్ కేసులు న‌మోద‌వుతున్నాయి. నిన్న 37 వేల‌కుపైగా క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి. గురువారం రికార్డు స్థాయిలో 45 వేల‌కుపైగా మంది క‌రోనా బారిన‌ప‌డ్డారు. దీంతో దేశంలో క‌రోనా కేసు�

    తెలంగాణలో 50 వేలు దాటిన కరోనా కేసులు…447 మంది మృతి

    July 23, 2020 / 11:48 PM IST

    తెలంగాణలో కరోనా వైరస్ తీవ్రత కొనసాగుతోంది. రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 50 వేల దాటాయి. రాష్ట్రంలో కొత్తగా 1,567 కరోనా కేసులు నమోదు అయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 50, 826కు చేరాయి. వైరస్ సోకి 9 మంది మృతి చెందారు. రాష్ట్రంలో ఇప్పటివరకు మృతుల �

    ప్రజలకు ఎక్కువగా ఇంట్లో నుంచే కరోనా సంక్రమించే అవకాశం, స్టడీ

    July 22, 2020 / 04:06 PM IST

    మానవాళి మనుగడకు ముప్పుగా మారింది కరోనా వైరస్ మహమ్మారి. ఇప్పటికే లక్షలాది మందిని కాటేసింది. కోటిన్నర మంది బాధితులయ్యారు. ఇంకా ఎంతమందిని కరోనా పొట్టన పెట్టుకుందో తెలీదు. ఈ పరిస్థితుల్లో ఇల్లే పదిలం అని యావత్ ప్రపంచం నమ్ముతోంది. ఎవరి ఇంట్లో వా

10TV Telugu News