corona cases

    భారత్ లో 10 లక్షలు దాటిన కరోనా కేసులు

    July 18, 2020 / 01:32 AM IST

    భారత్ లో క‌రోనా వైర‌స్ ఉగ్ర‌రూపం దాల్చుతోంది. ఈ మ‌హ‌మ్మారి పంజా విస‌ర‌డంతో దేశ‌వ్యాప్తంగా పాజిటివ్‌ కేసులు భారీగా న‌మోద‌వుతున్నాయి. నిన్న రికార్డు స్థాయిలో 32,695 కేసులు న‌మోద‌వ‌గా, ఈ రోజు 35వేల‌కు ద‌గ్గ‌ర‌గా న‌మోద‌య్యాయి. దేశంలో గ‌త 24 గంట‌ల్లో

    ఏపీలో కొత్తగా 2, 602 కరోనా కేసులు

    July 17, 2020 / 11:57 PM IST

    కరోనా ఉగ్రరూపంతో ఏపీ అల్లాడుతోంది. రోజురోజుకూ కరోనా కేసులు వేల సంఖ్యలో నమోదవుతుండటంతో రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య 40 వేలు దాటింది. 24 గంటల్లో 2,602 కేసులు నమోదయ్యాయి. ఇతర రాష్ట్రాలకు 8 మంది, ఇతర దేశాల నుంచి వచ్చిన ఇద్దరికి కరోనా నిర్ధారణ అయింది

    తెలంగాణలో కొత్తగా 1478 కరోనా కేసులు… ఏడుగురు మృతి

    July 17, 2020 / 11:10 PM IST

    తెలంగాణలో కొత్తగా 1478 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనా బారిన పడి ఇవాళ ఏడుగురు మృతి చెందారు. ఒక్క జీహెచ్ఎంసీలోనే 806 కరోనా కేసులు నమోదయ్యాయి. తెలంగాణలో కరోనా బాధితుల సంఖ్య 42,496కి చేరింది. ఇప్పటివరకు 403 మంది మృతి చెందారు. రాష్ట్రంలో 13,389 యాక్టివ్ కేసులు ఉ�

    తెలంగాణలో కొత్తగా 1676 కరోనా కేసులు…10 మంది మృతి

    July 16, 2020 / 11:59 PM IST

    తెలంగాణలో కొత్తగా 1676 కరోనా కేసులు నమోదు అయ్యాయి. ఒక్క జీహెచ్ఎంసీ పరిధిలో అత్యధికంగా 788 కరోనా కేసులు నమోదు అయ్యాయి. గురువారం కరోనా వైరస్ తో 10 మంది మృతి చెందారు. తెలంగాణలో కరోనా బాధితుల సంఖ్య 41,018కి చేరింది. మొత్తం మృతుల సంఖ్య 396కు చేరింది. ఇవాళ 1296 మంద�

    2021 మార్చికి భారత్‌‌లో 6కోట్ల కరోనా కేసులు, IISC స్టడీ

    July 16, 2020 / 03:04 PM IST

    దేశంలో కరోనా వైరస్ ఉధృతి రోజురోజుకీ విపరీతంగా పెరుగుతోంది. రికార్డు స్థాయిలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. కరోనా నిర్ధారణ టెస్టులు పెంచుతున్న కొద్దీ కేసుల సంఖ్యా పెరుగుతోంది. ఈ క్రమంలో రానున్న రోజుల్లో కరోనా కేసుల సంఖ్య భారీగా పెరగనుందా? ఏ�

    తెలంగాణలో ఒక్కరోజే 1,597 కరోనా కేసులు…11 మంది మృతి

    July 16, 2020 / 12:09 AM IST

    తెలంగాణలో బుధవారం (జులై 15, 2020) 1,597 కరోనా పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయినట్లు వైద్య, ఆరోగ్యశాఖ తెలిపింది. ఇందులో ఒక్క గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలోనే 796 నమోదయ్యాయి. ఇప్పటి వరకు రాష్ట్రంలో 39,342 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు అయ్య�

    ఏపీలో కరోనా మరణ మృదంగం….ఒక్కరోజే 1916 కేసులు..43 మంది మృతి

    July 15, 2020 / 01:49 AM IST

    ఏపీలో కరోనా మరణ మృదంగం మోగిస్తోంది. 24 గంటల వ్యవధిలో 43 మంది ప్రాణాలు బలి తీసుకుంది. రాష్ట్రంలో రోజు రోజుకూ పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. భారీగా కరోనా టెస్టుల నిర్వహిస్తుండగా కేసులు కూడా అంతేస్థాయిలో నమోదు అవుతున్నాయి. మంగళవారం రాష�

    తెలంగాణలో కొత్తగా 1524 కరోనా కేసులు.. 10 మంది మృతి

    July 15, 2020 / 12:37 AM IST

    తెలంగాణలో విజృంభణ కొనసాగుతూనే ఉంది. రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య, మరణాల సంఖ్య పెరుగుతూనే ఉంది. తెలంగాణలో కొత్తగా 1524 కరోనా కేసులు నమోదయ్యాయి. జీహెచ్ఎంసీలో 815 కరోనా కేసులు నమోదయ్యాయి. 1161 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇవాళ మరో పది మంది మరణించారు. తాజ

    బాబోయ్.. ఏపీలో ఒక్కరోజే కరోనాతో 43మంది మృతి, మళ్లీ 1900లకు పైగా కేసులు

    July 14, 2020 / 02:18 PM IST

    ఏపీలో కరోనా కేసులు, మరణాలు భారీగా నమోదవుతున్నాయి. మరోసారి 19 వందలకు పైగా కేసులు రికార్డ్ అయ్యాయి. మంగళవారం(జూలై 14,2020) బులిటెన్‌లో రికార్డు స్థాయిలో కేసులు, మరణాలు నమోదయ్యాయి. గడచిన 24 గంటల్లో 22వేల 670 మంది నమూనాలు పరీక్షించగా 1,916 పాజిటివ్‌ కేసులు నిర�

    భారత్‌లో 9లక్షలు దాటిన కరోనా కేసులు

    July 14, 2020 / 10:11 AM IST

    భారత్‌లో కరోనా వైరస్‌ మహమ్మారి ఉధృతి కంటిన్యూ అవుతోంది. దేశంలో కరోనా కేసుల సంఖ్య 9లక్షల మార్కు దాటింది. కొన్ని రోజులుగా రికార్డు స్థాయిలో నిత్యం దాదాపు 28వేల పాజిటివ్‌ కేసులు బయటపడుతున్నాయి. గడిచిన 24గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 28వేల 498 పాజిట�

10TV Telugu News