corona cases

    ఏపీలో రికార్డు స్థాయిలో 1,178 కరోనా కేసులు నమోదు, మరో 13మంది మృతి

    July 7, 2020 / 02:56 PM IST

    ఏపీలో కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. మరోసారి వెయ్యికిపైగా కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 1,178 కొత్త కేసులు నమోదవగా, మరో 13మంది కరోనాతో చనిపోయారు. తాజాగా నమోదైన కేసుల్లో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారిలో 22

    తెలంగాణలో కొత్తగా 1590 కరోనా కేసులు, ఏడుగురు మృతి

    July 5, 2020 / 11:26 PM IST

    తెలంగాణలో కొత్తగా 1590 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఒక్క జీహెచ్ఎంసీ పరిధిలో 1277 కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో మొత్తం 23, 902 మందికి కరోనా సోకింది. ఇవాల కరోనాతో ఏడుగురు మృతి చెందారు. ఇప్పటివరకు 295 మంది బలి అయ్యారు. తెలంగాణలో 10,904 యాక్టివ్ కేసులు ఉన్న

    వామ్మో, ఏపీలో ఒక్కరోజే వెయ్యి కరోనా కేసులు, 14 మరణాలు

    July 5, 2020 / 03:20 PM IST

    ఏపీలో కరోనా మహమ్మారి వ్యాప్తి కొనసాగుతోంది. రికార్డు స్థాయిలో కేసులు, మరణాలు నమోదవుతున్నాయి. గడిచిన 24గంటల్లో కొత్తగా దాదాపు వెయ్యి కేసులు నమోదు కావడం కలవరపెడుతోంది. మరో 14మంది చనిపోయారు. 20,256 శాంపిల్స్‌ పరీక్షించగా 998 కేసులు నమోదయ్యాయి. వీటిలో 96

    ఏపీలో ఒక్కరోజే 12 కరోనా మరణాలు, 765 కేసులు.. ఆ రెండు జిల్లాల్లో 2వేలు దాటిన బాధితులు

    July 4, 2020 / 02:13 PM IST

    ఏపీలో కరోనా కేసులు, మరణాలు పెరుగుతూనే ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 765 కేసులు నమోదయ్యాయి. మరో 12మంది కరోనాతో చనిపోయారు. ఏపీలోని కర్నూలు, అనంతపురం జిల్లాల్లో పరిస్థితి భయానకంగా ఉంది. ఆ రెండు జిల్లాల్లో కరోనా కేసుల సంఖ్య 2వేలు దాటింది. తాజాగా న�

    మరో ఇద్దరు తెలుగు సీరియల్ నటులకు కరోనా.. రవికృష్ణ, సాక్షి శివకు పాజిటివ్

    July 4, 2020 / 11:29 AM IST

    తెలుగు టీవీ పరిశ్రమలో కరోనా కలకలం రేపుతోంది. వరుసగా సీరియల్ నటులు కరోనా బారిన పడుతున్నారు. నిబంధనలు పాటిస్తున్నప్పటికీ పలువురిని వైరస్ అటాక్ చేస్తోంది. తాజాగా ప్రముఖ సీరియల్ నటుడు, బిగ్‌బాస్3తో పాపులర్ అయిన రవికృష్ణ కరోనా బారిన పడ్డాడు. ఈ వ�

    భారత్‌లో కరోనా ఉగ్రరూపం, ఒక్కరోజే 23వేల కేసులు, 442 మరణాలు, తమిళనాడులో లక్ష దాటాయి

    July 4, 2020 / 10:45 AM IST

    దేశంలో క‌రోనా వైర‌స్ ఉగ్రరూపం దాల్చింది. రోజూ రికార్డు స్థాయిలో 20వేల కేసులు నమోదవుతున్నాయి. తాజాగా కరోనా కేసుల్లో కొత్త రికార్డు నమోదైంది. గ‌డిచిన 24గంట‌ల్లో 22వేల 771 పాజిటివ్ కేసులు వెలుగుచూశాయి. దీంతో దేశంలో మొత్తం క‌రోనా బాధితుల సంఖ్య 6లక్షల

    తెలంగాణలో 20, 462 కరోనా కేసులు…283 మంది మృతి

    July 4, 2020 / 12:12 AM IST

    తెలంగాణలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతూనేవుంది. రాష్ట్రంలో కరోనా కేసులు 20 వేల దాటాయి. రాష్ట్రంలో కొత్తగా 1,892 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయ. ఒక్క జీహెచ్ ఎంసీలోనే 1,658 కేసులు నమోదు కావడం గమనార్హం. శుక్రవారం (జులై 3, 2020) కరోనాతో ఎనిమిది మంది మృతి చెందార�

    ఏపీలో కొత్తగా 837 కేసులు..8 మంది మృతి

    July 3, 2020 / 01:33 PM IST

    ఏపీ రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టడం లేదు. రోజూ వందల సంఖ్యలో కేసులు రికార్డవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 38 వేల 898 మంది నమూనాలను పరీక్షించారు. 837 మంది వైరస్ బారిన పడ్డారని వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో వెల్లడించింది. వీర�

    తెలంగాణలో రికార్డు సంఖ్యలో కరోనా కేసులు

    July 3, 2020 / 06:20 AM IST

    తెలంగాణను కరోనా రాకాసి వీడడం లేదు. పాజిటివ్ కేసులు రోజు రోజుకు ఎక్కువైపోతున్నాయి. దీంతో నగర వాసులు తీవ్ర భయాందోనళలకు గురవుతున్నారు. ప్రధానంగా GHMC పరిధిలో ప్రజలు వైరస్ బారిన అధికంగా పడుతుండడంతో ఇళ్లను ఖాళీ చేసి ఇతర ప్రాంతాలకు వెళ్లిపోతున్నా�

    హైదరాబాద్‌లో లాక్‌డౌన్ లేనట్టే..? కారణం ఇదే

    July 2, 2020 / 03:00 PM IST

    హైదరాబాద్ పరిధిలో మరోసారి లాక్ డౌన్ విధించే అంశంపై ఉత్కంఠ కొనసాగుతోంది. లాక్ డౌన్ ఉంటుందా? లేదా? అనేదానిపై క్లారిటీ రావడం లేదు. ప్రభుత్వం నిర్ణయం కోసం నగరవాసులు ఎదురుచూస్తున్నారు. కాగా, గ్రేటర్ హైదరాబాద్ లో మరోసారి లాక్ డౌన్ లేనట్టే అని ప్రభ�

10TV Telugu News