Home » corona cases
ఏపీలో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. రోజురోజుకి కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. ఏపీలో కరోనా కేసుల సంఖ్య 16వేల మార్క్ దాటడం ప్రజలను భయాందోళనకు గురి చేస్తోంది. గడిచిన 24 గంటల్లో ఏకంగా 845 కరోనా కేసులు, 5 మరణాలు నమోదయ్యాయి. ఇందులో రాష్ట్రానికి చె�
తెలంగాణ రాష్ట్రంలోని పలు ప్రైవేట్ ల్యాబ్స్ లో కరోనా నిర్ధారణ పరీక్షలకు బ్రేక్ పడింది. కరోనా టెస్టులు ఆపేయాలని ప్రైవేట్ ల్యాబ్స్ నిర్ణయం తీసుకున్నాయి. కొవిడ్ టెస్టుల్లో కచ్చితత్వం లేకపోవడం, ఫలితాల్లో స్పష్టత లేకపోవడం, పాజిటివ్ లకు నెగిటివ�
భారత్ లో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. రోజురోజుకి రికార్డు స్తాయిలో కొత్త కేసులు, మరణాలు నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో దేశంలో 18వేల 653 కొత్త కేసులు, 507 మరణాలు నమోదయ్యాయి. దీంతో దేశంలో కరోనా కేసుల సంఖ్య 5లక్షల 85వేల 439కి పెరిగింది. కరోనా మరణాల సంఖ్య
హైదరాబాద్ నగరంలో మరోసారి లాక్ డౌన్ విధించనున్నారా? 15 రోజుల పాటు లాక్ డౌన్ ఉంటుందా? ఇందుకు సీఎం కేసీఆర్ ఓకే చెప్పారా? అంటే అవుననే వార్తలు వస్తున్నాయి. జులై 3 నుంచి హైదరాబాద్ నగరంలో లాక్డౌన్ విధించనున్నట్లుగా సమాచారం. రేపు(జూలై 1,2020) లేదా ఎల్లు�
ఏపీలో కరోనా తీవ్ర కొనసాగుతోంది. పాజిటివ్ కేసులు, మరణాలు పెరుగుతున్నాయి. కొన్ని రోజులుగా రికార్డు స్థాయిలో కేసులు, మరణాలు నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 793 పాజిటివ్ కేసులు నమోదవగా, మరో 11 మంది కరోనాతో చనిపోయారు. కొత్తగా నమోదైన కేసు
ఏపీలో కరోనా తీవ్రత కొనసాగుతోంది. పాజిటివ్ కేసులు, మరణాలు శరవేగంగా పెరుగుతున్నాయి. తాజాగా గడిచిన
భారత్లో కరోనా వైరస్ వ్యాప్తి ఆందోళనకు గురి చేస్తోంది. రోజురోజుకీ రికార్డు స్థాయిలో కేసులు
ఏపీలో కరోనా విజృంభణ కంటిన్యూ అవుతోంది. భారీగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. గడిచిన 24
ఏపీలో కరోనా తీవ్రత కొనసాగుతోంది. పాజటివ్ కేసుల సంఖ్య రోజురోజుకి పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో
దేశానికే రోల్ మోడల్ గా నిలిచింది కరీంనగర్ జిల్లా. ఎందుకంటే కరోనా వైరస్ ను జిల్లా వాసులు తరిమికొట్టారు. ఇక్కడ అధికారయంత్రాంగం కృషి ఎంతగానో ఉందని స్పష్టంగా చెప్పవచ్చు. ప్రభుత్వం ఆదేశాలు, ప్రజాప్రతినిధులు, అధికారుల సూచనలను పక్కాగా పాటించారు. �