Home » corona cases
Telangana Govt Diwali gift : తెలంగాణ సర్కార్ ప్రజలకు దీపావళి కానుక ప్రకటించింది. కరోనా కారణంగా..ఇప్పటికే అతలాకుతలమైన ప్రజల ఆర్థిక వ్యవస్థను బాగు చేసే విధంగా పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. మంత్రి కేటీఆర్, ఇతర మంత్రులు సుదీర్ఘంగా చర్చించారు. అనంతరం తీసుకున్న ని
Telangana corona cases : తెలంగాణలో కొత్తగా 997 కేసులు నమోదు అయ్యాయి. గత 24 గంటల్లో నలుగురు మృతి చెందారు. జీహెచ్ఎంసీ పరిధిలో కొత్తగా 169 కరోనా కేసులు నమోదు అయ్యాయి. ఈ మేరకు శుక్రవారం ప్రభుత్వం హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. 24 గంటల్లో 1,222 మంది పూర్తిగా కోలుకున్నారు. �
AP corona cases : ఆంధ్రప్రదేశ్ లో కొత్తగా 1392 కరోనా కేసులు నమోదు అయ్యాయి. గత 24 గంటల్లో 61,050 సాంపిల్స్ పరీక్షించగా 1392 మందికి కరోనా నిర్ధారణ అయింది. ఈ మేరకు సోమవారం (నవంబర్ 9, 2020) వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. ఒక్క రోజులో కరోనాతో 11 మంది చనిపోయారు.
AP corona cases : ఏపీలో కరోనా మహమ్మారి ఉధృతి మళ్లీ పెరుగుతోంది. గత నాలుగు రోజులుగా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో కొత్తగా 2,367 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోరనా నుంచి 2,747 మంది కోలుకున్నారు. తీవ్రమైన ఇన్ఫెక్షన్ల కారణ�
corona cases in AP : ఆంధ్రప్రదేశ్ లో కొత్తగా 2,410 కరోనా కేసులు నమోదు అయ్యాయి. రాష్ట్రంలో గత 24 గంటల్లో 79,601 కరోనా పరీక్షలు నిర్వహించారు. కరోనాతో 11 మంది మృతి చెందారు. రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 8,38,363కు చేరింది. ఇప్పటివరకు కరోనాతో మొత్తం 6,768 మంది �
October Sees First Monthly Fall In India భారత్ లో కరోనా ఉధృతి తగ్గుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. సెప్టెంబర్ నెలతో పోలిస్తే అక్టోబర్ లో కొత్త కేసుల విషయంలో దాదాపు 30 శాతం తగ్గుదల కనిపించింది. ప్రస్తుతం రోజుకు 50 వేలలోపే దేశంలో కొత్త కరోనా కేసులు నమోదవుతున్నాయి. సెప్ట
corona cases in India : వచ్చే ఏడాది జనవరి కల్లా భారతదేశంలో కరోనా వైరస్ కేసులు భారీగా పెరిగే ప్రమాదం ఉందని ఓ అధ్యయనం అంచనా వేసింది. గతంతో పోలిస్తే ఇటీవలి కాలంలో కేసుల గ్రాఫ్ తగ్గుతున్నప్పటికీ రాబోయే రోజుల్లో 81 వేల చొప్పున కొత్త కేసులు నమోదయ్యే అవకాశం ఉందని
PM MODI ON CORONA VACCINE SUPPLY భారత ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఇవాళ(అక్టోబర్-20,2020)జాతినుద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా కరోనా వ్యాక్సిన్ గురించి మోడీ ప్రస్తావించారు. వ్యాక్సిన్ రాగానే పంపిణీకి సిద్దంగా ఉన్నట్లు మోడీ తెలిపారు. వ్యాక్సిన్ కోసం మనవాళ్లు కృషి
corona cases declined : రతదేశంలో కరోనా తగ్గుముఖం పడుతోందా ? అంటే..అవుననే సమాధానం వస్తోంది. తొలుత 70 నుంచి 80 వేల పాజిటివ్ కేసులు నమోదవుతున్న సంగతి తెలిసిందే. కానీ..ప్రస్తుతం క్రమక్రమంగా తగ్గుముఖం పడుతోంది. కేసులు తక్కువగానే నమోదువుతున్నాయి. గత 24 గంటల్లో 46 వేల 791 �
కళ్లలోని శ్లేష్మ పొరల ద్వారా కూడా కరోనావైరస్ వ్యాపిస్తుందని తెలిసిన విషయమే. అందుకే, కరోనావైరస్ బారిన పడకుండా తమను తాము కాపాడుకోవడానికి, హెల్త్ కేర్ వర్కర్లు, రక్షణ పరికరాలలో భాగంగా ఫేస్ షీల్డ్స్, గాగుల్స్ ధరిస్తారు. ఇంతవరకు బానే ఉంది. అయితే �