-
Home » Corona Crisis
Corona Crisis
Telangana : బీఈడీ చదివి..భవన నిర్మాణ కార్మికురాలిగా పనిచేస్తున్న విద్యావలంటీర్ బతుకు చిత్రం
కరోనా కష్టంతో ఉపాధ్యాయులు వీధినపడ్డారు.విద్యావలంటీర్లు కూలీలుగా మారారు. ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిలు రాక..కుటుంబాన్ని పోషించుకోవానికి కూలీపనిచేసుకుంటున్నారు.
ఐదు రోజుల్లో రూ. 5కోట్లు.. రూ. 7కోట్లు టార్గెట్!
Anushka Sharma-Virat Kohli: కరోనా మహమ్మారి కారణంగా దేశంలో పరిస్థితి మరింత దిగజారుతోంది. అటువంటి పరిస్థితిలో, ప్రజలకు సహాయం చేయడానికి చాలా మంది స్టార్స్ ముందుకు వస్తున్నారు. అదే సమయంలో, టీమ్ ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మరియు అతని భార్య నటి అనుష్క శర్మ కూడా �
దేశంలో ఒకే రోజు భారీగా కరోనా కేసులు
భారతదేశంలో కరోనా కేసులు సంఖ్య రోజురోజుకు పెరిగిపోతూ ఉన్నాయి. అమెరికా-బ్రెజిల్ కంటే దేశంలో రోజూ ఎక్కువగా కొత్త కేసులు నమోదు అవుతున్నాయి. గత 24 గంటల్లో దేశంలో కొత్తగా 76,472 మందికి కొత్తగా కరోనా సోకింది. ఇదే సమయంలో 1,021 మంది చనిపోయారు. ప్రపంచంలో ఒక రో�
దేశంలో తీవ్రస్థాయికి కరోనా.. సామాన్యులను తాకింది.. SBI ఆందోళన
భారతదేశంలో కరోనా కేసులు గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నివేదిక ప్రకారం.. కరోనా కేసుల ధోరణి పరిశీలిస్తే ప్రపంచంలో 75 శాతం రికవరీ రేటు కనిపిస్తుంది. భారతదేశంలో రికవరీ రేటు 73 శాతానికి చేరుకుంది. ఈ రికవరీ రేటును దాటిన ఐదు �
వంద మంది అకౌంట్లలో నేరుగా డబ్బులు వేసిన కత్రినా కైఫ్
లాక్ డౌన్ పూర్తయ్యి దేశవ్యాప్తంగా అన్లాక్ అవతుండడంతో బాలీవుడ్ తారలు ఒక్కొక్కరుగా షూటింగ్లలో పాల్గొనేందుకు వస్తున్నారు. అయితే, కరోనా మరియు లాక్డౌన్ కారణంగా, చిత్ర పరిశ్రమలో చాలా మంది బాలీవుడ్ డ్యాన్సర్లు ఆర్థిక సమస్యలను ఎదుర్కొన్నారు.
రౌడీ.. వయసులో చిన్న.. ఆలోచనలో మిన్న.. భారీ విరాళంతో పాటు.. ఎంతో ముందు చూపు..
యూత్ సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ ఆదివారం రెండు బిగ్ అనౌన్స్మెంట్స్ చేశారు..
కరోనా క్రైసిస్ : సినీ జర్నలిస్ట్స్కి తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్స్ అసోసియేషన్ సాయం..
కరోనా క్రైసిస్లో 35 మంది తెలుగు సినిమా పాత్రికేయులకి అండగా నిలిచిన "తెలుగుఫిల్మ్జర్నలిస్ట్స్ అసోసియేషన్"..