Home » corona deaths
కరోనా రోగుల్లో ఇటీవల హార్ట్ ఎటాక్ తో చనిపోతున్నారు. కరోనా మరణాల్లో హార్ట్ ఎటాక్ కేసులే ఎక్కువగా ఉంటున్నాయి. దీంతో కరోనా బారిన పడ్డ వారిలో ప్రాణభయం పట్టుకుంది. హార్ట్ ఎటాక్ వస్తుందేమోనని కంగారు పడుతున్నారు. అసలు కరోనా రోగులకు హార్ట్ ఎటాక్ ఎం
ఏపీలో కరోనా విలయం కొనసాగుతోంది. మరోసారి భారీ సంఖ్యలో కేసులు, మరణాలు నమోదయ్యాయి. కొత్తగా మరో 20 వేలకు పైగా కేసులు, 80కి పైగా మరణాలు వెలుగుచూశాయి.
ఏపీలో కరోనా ప్రళయం కొనసాగుతోంది. కరోనా తీవ్రత ఏమాత్రం తగ్గడం లేదు. మరోసారి రికార్డు స్థాయిలో కేసులు, మరణాలు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 1,15,275 శాంపిల్స్ పరీక్షించగా, 18వేల 972 మంది కరోనా నిర్ధారణ అయ్యింది. మరో 71మంది
ప్రముఖ సంగీత విద్వాంసుడు, పద్మభూషణ్ పండిట్ దేవవ్రత్ చౌదరి అలియాస్ డెబు చౌదరి శనివారం ఉదయం కన్నుమూశారు. ఆయన వయస్సు 85 సంవత్సరాలు. ఆయనకు కరోనా పాజిటివ్ రావడంతో బుధవారం
కర్ణాటకలో కరోనా మృత్యు ఘంటికలు మోగిస్తోంది. కొవిడ్ మృతదేహాలతో శ్మశానవాటికలు కిక్కిరిసిపోతున్నాయి.
దేశంలో కరోనావైరస్ మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. మరోసారి 3లక్షలకు పైగా కొత్త కేసులు, 3వేలకు పైగా మరణాలు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 3లక్షల 86వేల 452 కొత్త కేసులు నమోదయ్యాయి. మరో 3వేల 498మంది కరోనాతో చనిపోయారు. గడిచిన 24
దేశంలో కరోనావైరస్ మహమ్మారి మరణ మృదంగం మోగిస్తోంది. పెద్ద సంఖ్యలో ప్రజల ప్రాణాలను కరోనా మహమ్మారి బలి తీసుకుంటోంది. నిన్న(ఏప్రిల్ 28,2021) ఒక్కరోజే ఏకంగా 3వేల 645మంది కోవిడ్ తో చనిపోవడం కరోనా విలయానికి అద్దం పడుతుంది. ఇక 3లక్షల
తెలంగాణలో కరోనా విలయతాండవం కొనసాగుతోంది. భారీగా కేసులు, మరణాలు నమోదవుతున్నాయి. తాజాగా 80వేల 181 శాంపుల్స్ టెస్ట్ చేయగా 7వేల 994 మందికి కరోనా నిర్ధారణ అయ్యింది. మరో 58మంది కరోనాకు బలయ్యారు. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ గురువారం(ఏప్రిల్ 29,2021) ఉదయం బు�
దేశ రాజధాని ఢిల్లీలో కరోనా తీవ్రత ఏ రేంజ్ లో ఉందో చెప్పడానికి ఇదో నిలువెత్తు నిదర్శనం. చెట్లతో పచ్చగా కళకళలాడుతున్న ఓ పబ్లిక్ పార్కుని ఏకంగా శ్మశాన వాటికగా మార్చేశారు అధికారులు. ఆ పార్కులో మృతదేహాల ఖననంతో పాటు దహనం చేసేందుకు ప్రత్యేక ఏర్పా�
ఏపీలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. రికార్డు స్థాయిలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. నిన్న(ఏప్రిల్ 23,2021) ఒక్కరోజే రాష్ట్రంలో 50వేల 972 శాంపిల్స్ పరీక్షించగా 11వేల 698మందికి కరోనా నిర్ధారణ అయ్యింది. మరో 37మంది కరోనాకు బలయ్యారు.